కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ పంతం నెగ్గింది. పదేండ్ల బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కలిపి గంపగుత్తగా చేసిన కేటాయింపుల్లో ముందుగా రాష్ర్టాల వాటా తేల్చేందుకు కృష్ణా నదీ జలవివాదా�
సాగునీటి ప్రాజెక్టుల పనులకు సంబంధించి సాగునీటి శాఖ పరిధిలోని అత్యంత కీలకమైన అంతర్రాష్ట్ర (ఇంటర్ స్టేట్) జల విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నదని శాఖలోని ఇంజినీర్లు అసహనం వ్యక్తంచ�
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ముందుగా విచారణ పూర్తిచేయాలని ఏపీ చేస్తున్న వాదనలు అర్థరహితమని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట ఇటీవల ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్పై తె
కేసీ కెనాల్ నీటి వినియోగాల గణాంకాలను పరిశీలిస్తే.. కేటాయింపులకు మించి వినియోగాలున్నాయని, అయినప్పటికీ అక్కడ షరతులు విధించకుండా, కేవలం జూరాల ప్రాజెక్టు వద్దనే నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టడం ఎందుకని తె�
Krishna Water Dispute | తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. కృష్ణా జలాల వివాదంలో వివరణ దాఖలు చేసేందుకు గడువు కావాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్ కోరింది. అయితే, ఇందుకు ట్రైబ్యునల్ న�
రెండు దశాబ్దాల కిందట ఆనాటి రహస్య రాజకీయ పోరులో పని చేస్తున్న నాయకుడొకరు ‘జారుడుబండ మీద’ అనే పుస్తకం రాశారు. ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, దివంగత కుసుమ జగదీశ్తో పాటు కొంతమంది మిత్రులం కలిసి విలువైన ఆ ప�
కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన తాత్కాలిక ఒప్పందాన్ని దీర్ఘకాలంపాటు కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఏపీ పదే పదే ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నదని తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ వాదనలను పరిగణనలోకి త
ఉమ్మడి పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. 35 లక్షల ఎకరాలకుపైగా సాగు యోగ్యమైన భూములున్న జిల్లా. ఒక పక్క కృష్ణమ్మ.. మరో పక్క తుంగభద్ర.. ఇంకోపక్క భీమా.. దుందుబి.. చెప్పుకుంటూ ఎన్నో అపారమైన నీటి వనరులు.
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పూర్తిగా తప్పుల తడకగా ఉన్నదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది.
పాలమూరు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను కేంద్రం మంజూరు చేసింది. పర్యాటక అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని గ్రీన్ ట్రిబ్యునల్ను కొందరు ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ జరిమానా విధిస్తూ
కృష్ణా నదీజలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. 31 మార్చి 2024 వరకు పెంచుతూ కేంద్ర జలశక్తిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జలాల పంపిణీ కోసం 2004లో బ్రిజేశ్కుమార్ ట్రిబ్
Krishna Tribunal | కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ గడువును కేంద్ర ప్రభుత్వం శనివారం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.