వెలిగొండ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని, ఆ దిశగా ఏపీని నిలువరించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీకి తెలంగాణ రాష్ట్ర సాగ�
‘పాలమూరు’ ఎత్తిపోతల పనులకు అడ్డంకులు తొలగాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులకు సుప్రీం కోర్టు లైన్క్లియర్ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస
Krishna Tribunal | కృష్ణా ట్రిబ్యునల్ నియామకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కృష్ణా జలాల పంపకంపై కొత్త ట్రిబ్యునల్ కోరుతూ గతంలో తెలంగాణ �
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది. ఉభయ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను హస్తగతం చేసుకొని, వాటిపై అజమాయిషీ చేయాలన�
కృష్ణా ట్రైబ్యునల్ | కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఏడాది పొడిగిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీలో జరిగిన అన్యాయంపై అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లో సెక్షన్ 3 ప్రకారం విచారించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్�
కృష్ణా జలాల వివాదం ముగింపునకు తొలి అడుగు కేంద్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తెలంగాణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి క�