బర్రెలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కృష్ణానదిలో జారిపడి మృతి చెందిన విషాద సంఘటన చింతలపాలెం మండలంలోని చింత్రియాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల �
ధరూర్-గద్వాల మండల గ్రామాల ప్రజల మధ్య జూరాల హైలెవల్ రోడ్డు కొత్త బ్రిడ్జి నిర్మాణం గతంలో ధరూర్, గద్వాల మండలంలోని పలు గ్రామాల మధ్య చిచ్చు రేపగా, ప్రస్తుతం నాయకులు మధ్య బ్రిడ్జి నిర్మాణంపై వార్ కొనసాగు�
కృష్ణా తీరంలో ఆంధ్రా జాలర్లు రెచ్చిపోతున్నారు. నిషేధిత అలివి వలలతో యథేచ్ఛగా చేపల వేట కొనసాగిస్తున్నారు. నదీ ఒడ్డున మకాం వేసి ఇక్కడి విలువైన మత్స్య సంపదను అక్రమంగా దోచుకెళ్తున్నారు. కొల్లాపూర్ నియోజకవ�
కృష్ణా నది తీరంలో జన్మించి జాలరుల జీవితాలను ఆవిష్కరించడంతోపాటు గోదావరి ఒడ్డున ఉన్న సింగరేణి కార్మికుల వెతలను వివరించింది ఈ రచయిత్రి. శారద కావురి వృత్తిరీత్యా టీచర్. సమాజాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి. ‘స�
కృష్ణానది తీరంలో మహానగరపు శిథిలాలను గుర్తించినట్టు చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ సోమవారం తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంవీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట ప్రవహిస్�
జలవివాదాల పరిష్కారం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ఈ నెల 30న తొలిసారి భేటీ కానున్నది. ఈ మేరకు కమిటీ మెంబర్ సెక్రటరీ, సీడబ్ల్యూపీ సీఈ రాకేశ్కుమార్ తాజాగా తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు లేఖలు రాశారు. న�
జలవివాదాలపై పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో చర్చలకు తాము సిద్ధమని, చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
జనవరి 6న స్వయం ప్రకటిత సాగునీటి మేధావి వెదిరె శ్రీరాం గోదావరి, కృష్ణా జలాలపై రెండవసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి హైదరాబాద్ తరలివచ్చాడు. జనవరి 3న కాంగ్రెస్ మోసాలను, అబద్ధాలను, వక్రీకరణలను త�
ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిగాక, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించిన తరువాతనే టెలిమెట్రీల ఏర్పాటు జరుగుతుందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాల�
CM Revanth Reddy | అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారనే విమర్శలొస్తున్నాయి. నీటి పంపకాలకు సంబంధించి డాక్యుమెంట్లలోని నిజాలను సైతం గ్రహించకుండా అభాసుపాలయ్�
Committee | కృష్ణా, గోదావరి నదుల నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య సుధీర్ఘకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదం పరిష్కారం కోసం మరో ప్రయత్నంగా కేంద్ర జలసంఘం ఒక కమిటీని నియమించింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆయన ప్రెస్మీట్ను చూసి రేవంత్�
1184లో కాకతీయ సామంతరాజైన మల్యాల గండదండాధీశుడు కట్టించిన గణప సముద్రం నేటికీ దాదాపు 5 వేల ఎకరాలకు సాగు నీరందిస్తున్నది. గణప సముద్రాన్ని ప్రేరణగా తీసుకొని వనపర్తి రాజులు కట్టించిన సప్త సముద్రాలు నేటికీ దాదాప
సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని 1978లో ప్రణాళికలను రూపొందించింది. ఆ మేరకు నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట డీపీఆర్ను సమర్పించింది.