AP News | ఏపీలోని విజయవాడ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం కృష్ణలంక మెట్ల బజారు సమీపంలోని పద్మావతి ఘాట్ దగ్గ
Varuna Yagam | ఒకవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వేలాది క్యూసెకుల నీరు పరవళ్లు తొకుతూ సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిసిపట్టాల్సిన పాలకులు ఆకాశం దిక్కు చూస్తూ హోమాలు జరిపిస్తూ వానలు కురిపించాలని దేవున్ని వేడుకుం�
జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్కు వచ్చిన వా�
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి రెండురోజులుగా నీటి విడుదల తగ్గిస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంటుంది. ఇరురాష్ర్టాల జల �
మేం వద్దంటే పోరాటాలు చేశారు.. మేం వద్దంటే గోదావరి మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం వద్దంటే కృష్ణా మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం కష్టపడి దశాబ్దాల పాటు ఎప్పటికీ పూర్తి కాకుండా పెండింగ్ లో పడేస్తే.. వాటిని పూర�
శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరినా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది వరద జలాలను పాలమూరు ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఎందుకు నీళ్లని ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్�
వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తుతున్నది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. బుధవారం జూరాలకు 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఆ మేరకు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజ�
జూరాల ప్రాజెక్టుకు మంగళ వారం వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడంతో జూరాల ప్రాజె క్టులోకి వరద నిరంతరాయంగా వచ్చి చేరుతున�
కృష్ణా, భీమా నదులకు వరద పోటెత్తుతున్నది. కర్ణాటకలోని అల్మట్టి డ్యామ్ నుంచి 1.5 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ డ్యామ్ నుంచి 1,45,376 క్యూసెక్కులు విడుదల చేశారు.
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాలకు వరద కొనసాగుతున్నది. నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం 1.79 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. డ్యామ్ 27 గేట్లను తెరిచి 1.77 లక్షల క్యూ సెక�