ఈ ఏడాది వ్యవసాయ సీజన్లో కృష్ణానదికి వరదలు పోటెత్తాయి. గతంలో ఎప్పుడూ లేనంతంగా ఈ సంవత్సరం ఊహించని విధంగా వరదలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ మేరకు దాదాపు 4నెలల పాటు కృష్ణానది పొంగి పొర్లుతున్నది.
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్టమ్మ తల్లి ఉగ్ర రూపం దాల్చింది. మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో నారాయణపేట జిల్లాలోని కృష్ణా, భీమా నదులు గత మూడు ర�
కృష్ణా నదికి వరదనీటి ప్రవాహం పోటెత్తింది. జిల్లాలోని కృష్ణ మండలం తై రోడ్డు సమీపంలో ఉన్న నదీ పరీవాహక గ్రామం వాసునగర్ను వరద నీరు చుట్టు ముడుతుండడంతో అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేశారు.
Srisailam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి భారీగా వరద వస్తున్నది. క్రమంగా వరద ఉధృతి పెరుగుతున్నది. ఆదివారం జలాశయం నుంచి పది క్రస్ట్ గేట్లను 23 అడుగుల మేర ఎత్తి సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి ఒక
Nagarjuna Sagar | నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు.
‘కృష్ణాజలాల్లో 500 టీఎంసీలు.. గోదావరిలో వెయ్యి టీఎంసీలు ఇవ్వండి చాలు.. మిగిలిన ఎన్ని నీళ్లు ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని కొన్ని రోజుల కిందట సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఆశామాషీగా అన్నది కాదని,
తెలంగాణ సరిహద్దున ప్రవహిస్తున్న కృష్ణానది తీరంలో ఆంధ్రా ప్రాంతాలకు చెందిన మరబోటు ప్రయాణం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద రావడం కృష్ణాన�
కృష్ణానదిపై నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బ్రిడ్జిని గద్వాల మండలం కొత్తపల్లి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల మధ్య నిర్మించాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లి, రేకులపల్లి, శెట్టి ఆత్మకూరు, గుంటిపల్లి, చ�
జూరాల డ్యాం సమీపంలో కృష్ణానదిపై నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి కోసం రెండు జిల్లాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగా రు. వనపర్తి జిల్లా నందిమల్ల, జోగుళాంబ గద్వాల జిల్లా రేవులపల్లి వాసులు సోమవారం పీజేపీ వద్�
పెబ్బేరు మండలంలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం విషాదాన్ని నింపిం ది. బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం నిర్వహించి వస్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు దుర్మరణం చెం దిన ఘటన పెబ్బేరు మండల పరిధ�
Nagarjuna Sagar | కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి నాగార్జున సాగర్ వైపునకు కృష్ణమ్మ ఉరకలేస్తుంది. దీంతో నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది.
Srisailam | ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. సుంకేశుల, జూరాల నుంచి ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయానికి 3,80,415 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.