నడిగడ్డ తలాపున కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నా వానకాలంలో జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుతో పాటు ర్యాలంపాడ్, గుడ్డెందొడ్డి, జములమ్మ రిజర్వాయర్లు నిండుగా ఉన్నా వరి సాగుపై ప�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిల వద్ద కృష్ణానది ఒడ్డున అక్రమ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో లోతైన గుంతలు తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్ర
ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది పరవళ్లు తొక్కుతుండగా, టీజీ డ్యాం నుంచి నీటి విడుదల చేయకపోవడంతో తుంగభద్ర నది వెల వెల బోతున్నది. మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష�
‘ఆరు నూరైనా.. నూరు ఆరైనా రేపు తెలంగాణ వచ్చి తీరుతది. మనం రాష్ర్టాన్ని సాధించిన తరువాత ఇప్పటి దాకా ఉన్న గోదావరి బేసిన్. కృష్ణానది బేసిన్ అంటూ ఉండదు. రెండు బేసిన్లు కలిసేలా ప్రణాళికలు వేసుకుందాం. కృష్ణాబే�
Guru Purnima | ఊట్కూర్ (కృష్ణ) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూరు టైరోడ్డు సమీపంలోని కృష్ణానది తీరం ఉన్న శ్రీ ఓంకారాశ్రమంలో బుధవారం గురు పౌర్ణమి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు .
కృష్ణ, భీమా నదులపై కర్ణాటక అ డ్డగోలుగా నిర్మిస్తున్న బ్రిడ్జి కం బ్యారేజీలపై బీఆర్ఎస్ సమరభేరి మోగించింది. ఆదివారం ‘చలో కర్ణాటక’ పేరుపై నిర్వహించిన అక్రమ బ్యారేజీల పరిశీలన యా త్ర అధికార పార్టీలో గుబుల�
పట్టణాలకు వలసలు వెళ్లి న పాలమూరు వాసులు బీఆర్ఎస్ హయాంలో అన్నపూర్ణగా మారిన పాలమూరుకు వాపస్ వచ్చారు. ము ఖ్యంగా ఎంజీకేఎల్ఐ ఆయకట్టులోని 3లక్షల 65వేల ఎకరాలలో అత్యధిక శాతం వరి పంట సాగు అవుతుండేది. ఎల్నినో �
ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జూరాల వైపు కృష్ణమ్మ అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి విడుదల చేయడంతో ఆదివారం ఉదయం ఆ జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నాయి.
ఎగువన వర్షాలు కురువడం తో జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తూ వస్తుంది. నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ ఉదయం ఆ నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏకైక ప్రాజెక్టు అయి�
ఎట్టకేలకు కృష్ణా నదికి వరదలు మొదలైంది. రెండు నెలల తర్వాత కృష్ణానదికి ఆశించిన స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్రతోపాటు కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం కృష్ణా నదికి భారీ�
కృష్ణాతీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు, కృష్ణ మండలాల్లో దందా జోరందుకున్నా.. అటువైపు పోలీసులు గానీ.. రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉ న్నాయి.
సుదీర్ఘమైన పరీవాహక ప్రాంతం ఉంది.. జలాలను ఎత్తిపోసుకునే ప్రాజెక్టులున్నయి. నీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లు సిద్ధమైనయి.. వీటన్నింటికీ మించి ఒక రాష్ట్రంగా, రాజ్యాంగబద్ధంగా నీటి కేటాయింపులను పొందే హక్క�
Revanth Reddy | పాలమూరుపై సీఎం రేవంత్రెడ్డిది కపట ప్రేమేనని తేలింది. ఉమ్మడి జిల్లా నీటివాటాపై కొట్లాడలేని నైజం బయటపడింది. పాలమూరుకే చెందిన సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు కాపాడుతారని భావిస్తే.. తన గ�
Water Crisis | చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది రేవంత్ సర్కార్ తీరు. శ్రీశైలం, సాగర్ నుంచి ఏపీ యథేచ్ఛగా నీళ్లను మళ్లించుకుపోతుంటే కండ్లుమూసుకున్నది. తాజాగా కరువు పరిస్థితులు సమీపిస్తున్న నేపథ�