అమరావతి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సొంత గ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చేరుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా గ్రామానికి కుటుంబ స�
అమరావతి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు రేపు ( శుక్రవారం) సొంత గ్రామానికి రానున్నారు. సీజేఐ బాధ్యతలు చేపట్ట�
SWIMS Hospital | తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఓ వ్యక్తి శరీరంలోకి చొచ్చుకెళ్లిన 3 అడుగుల ఇనుప చువ్వను(10 ఎంఎం సైజు) వైద్యులు తొలగించారు. కృష్�
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం తోటవల్లూరు వద్ద కృష్ణా నదిలోకి పది మంది ఈతకెళ్లారు. ఇందులో ముగ్గురు గల్లంతు అయ్యారు. ఇద్దరి మృతదేహాలు గల్లంతు కాగ�
Ganja | జిల్లాలోని సుల్తాన్పూర్లో గంజాయి అమ్ముతూ వ్యక్తి పట్టుబడ్డాడు. ఆదివారం ఉదయం సుల్తాన్పూర్ చెరువు కట్టపై గంజాయి అమ్ముతుండగా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
అమరావతి, ఆగస్టు : కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంత ప్రజలను పాములు హడలెత్తిస్తున్నాయి. మూడు రోజుల్లోనే 21 మంది పాముకాటుకు గురయ్యారు. దివిసీమ ప్రాంతంలో తాజాగా పాముకాటుకు ఓ రైతు బలయ్యాడు. నాగాయలంక మండలం నంగే�
లారీ బోల్తాపడి ముగ్గురి దుర్మరణం | లారీ బోల్తాపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లాలో బుధవారం చోటు చేసుకున్నది. బియ్యం
సూర్యాపేట| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని నందిగామ వద్ద జాతీయ రహదారిపై ఓ బైకు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచె
కరోనా రోగి| ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తుపై నుండి కిందకు దూకి కరోనా రోగి మృతి చెందాడు.
వెంటాడిన కరోనా భయం | కరోనా సోకిందన్న భయంతో బావిలో దూకి వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం కొణిజర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పల్లె వెలుగు బస్సు పల్టీ | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ శివారులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
మద్యం స్వాధీనం | తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2లక్షలకుపైగా విలువైన మద్యాన్ని ఆదివారం కృష్ణా జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
రోడ్డు ప్రమాదం | కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వస్తు�