కృష్ణా జిల్లా రోడ్లు రక్తసిక్తంగా మారాయి. జగ్గయ్యపేట వద్ద నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు. కాగా, పర్ణశాల గ్రామం వద్ద ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో...
భయంరకమైన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగింది. జగ్గయ్యపేట మండలం గౌరవం వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు కల్వర�
నాటుసారాను కూకటివేళ్లతో పెకిలించేందుకు జిల్లా పోలీసులు సమర శంఖం పూరించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీసులకు కార్యాచరణ అందించారు. దాంతో ఎక్కడికక్కడ మెరుపుదాడులు నిర్వహించి...
Student | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థి (Engineering student) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. జిల్లాలోని వత్సవాయి మండలం కన్నెవీడు
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 35,035 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,213 మందికి కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారిన పడి ఐదుగురు చనిపోయారు. 10,795 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కర�
అమరావతి : కృష్ణా జిల్లాలో విషాదం చోటు చోటుకుంది. చేసిన అప్పులు తీర్చలేక ఓ చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. జిల్లాలోని పెడనలో పద్మనాభం(52), లీలావతి(45), క
అమరావతి : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం మద్యం సేవించి తల్లి కంచుమోజు రమణ(55)ను కుమారుడు రాంబాబు దాడి చేసిన చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ
అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఎన్టీఆర్ అభిమానులుగా వారి తరపున మరోసారి సీఎం జగన్ కు ధ�
అమరావతి: ఆర్థిక శక్తి ఉంటేనే ఆత్మవిశ్వాసం వస్తుందని, యువత ఇతరుల ఆర్థిక సహాయం పై ఆధారపడకుండా తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుని ఆర్థికంగా ఎదగాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఈతకు వెళ్లి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థుల మృతదేహాలు ఈ రోజు లభ్యమయ్యాయి. చరణ్, బాలయేసు, అజయ్, సన్నీ మృతదేహాలు లభ్యం కాగా రాకేశ్ అనే విద�
అమరావతి : ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములిద్దరూ గంటల వ్యవధిలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడం వారి కుటుంబంలో విషాదం నిండుకుంది. కృష్ణా జిల్లా గోపాలపురంలో వద్ద జరిగిన రోడ్డుప్�