హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో (KPHB) దారుణం చోటుచేసుకున్నది. అప్పుల బాధతో చనిపోవాలని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. భర్త చనిపోగా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నది.
Hyderabad | కేపీహెచ్బీ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాంపై పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి... ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళను అరెస్ట్ చేశారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధు గౌడ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి కేపీహెచ్బీ రోడ్ నంబర్ 1లో మంగళవార
కూకట్పల్లి కల్తీకల్లు (Kalthi Kallu) ఘటనలో మరొకరు చనిపోయారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గంగమణి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
భారత ఆర్థిక సంస్కరణలకు పితామహుడు పీవీ నరసింహారావు అని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి (Surabhi Vani Devi) అన్నారు.
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో వేలంపాటకు పెట్టిన స్థలాలను నిర్భయంగా కొనుగోలు చేయవచ్చని హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.కిరణ్ బాబు తెలిపారు. ఈ స్థలాలకు సంబంధించి ఎలాంట�
ఆపరేషన్ సిందూర్లో (Operation Sindoor) అమరులైన జవాన్లకు కూకట్పల్లి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్లోని గాంధీ విగ్రహ వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుడైన
కేపీహెచ్బీ కాలనీ (KPHB) 6వ ఫేజ్లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం అమ్మవారికి ఏకాదశ దుర్గ సూక్త అభిషేకం, పాలంకరణ సామూహిక శ్రీ చక్ర పూజ బాలముల మంత్ర హోమం
పాకిస్థాన్పై భారతదేశం చేస్తున్న ధర్మ యుద్ధంలో గెలవాలని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆకాంక్షించారు. శుక్రవారం కూకట్పల్లి రామాలయంలో ఆపరేషన్ సింద
Kukatpally | రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై విరక్తి చెంది... ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.