కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టుకు భారీగా తరలివచ్చారు.
కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి సందడి చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో ప్రాజెక్టుకు భారీగా తరలి�
Kotpally Project | ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం వారంతపు సెలవు కావడంతో ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
నూతన సంవత్సరం మొదటి రోజు కార్యాలయాలు, విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీన్ని పురస్కరించుకొని ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల ప్రజలే కాకు�
Kotpally project | కోట్పల్లి ప్రాజెక్టులో(Kotpally project) పర్యాటకులు సందడి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందుగా వికారాబాద్ పట్టణ పరిధిలోని అనంతగిరి కొండల్లోని అనంత పద్మనాభ స్వామి దర్శించుకున్న పర్యాటకులు, భ
‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది కోట్పల్లి ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి. ఇందులో సమృద్ధిగా నీరున్నా పంటల సాగుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది.
ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకుల తాకిడి నెలకొన్నది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. బంధువులు, స్నేహితులతో కలిసి బొటింగ్ చేస్తూ ఎంజాయ్ చ�
ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా 9200 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే విధంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.
ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులోని నీటిలో ఆటాడుతూ నలుగురు గల్లంతు అయి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
Kotpally project | సరదాగా ఈతకు వెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో సోమవారం చోటు చేసుకున్నది. కోట్పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతులు పూడూరు మండలం
వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టుకు శనివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో చుట్టూ పక్కల జిల్లాల నుంచి సందర్శకులు భారీగా తరలి వచ్చారు
ధారూరు : ప్రమాదవశాత్తు కోట్పల్లి ప్రాజెక్టులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట్పల్లి మండల కేంద్రాని
ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. నూతన సంవత్సరం శని, ఆదివారాలు కలిసి రావడంతో పర్యటకులు ప్రాజెక్టుకు భారీగా తరలి వచ్చారు. ప్రాజెక్టు నీటిలో ఫొటోలు సె�