ధారూరు, జనవరి 7 : ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకుల తాకిడి నెలకొన్నది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. బంధువులు, స్నేహితులతో కలిసి బొటింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. వన భోజనాలు చేసి సాయంకాలం వరకు సందడి చేశారు.