మండల పరిధిలోని బుసారెడ్డిపల్లి గ్రామ శివారులోని సింగూరు ప్రాజెక్టులో ఆదివారం బోటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగూరు ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన పర్యాటకులు బోటింగ్ చేసేందుకు ఆసక్తి చూపడంతో సి
ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకుల తాకిడి నెలకొన్నది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. బంధువులు, స్నేహితులతో కలిసి బొటింగ్ చేస్తూ ఎంజాయ్ చ�
ఆటవిడుపు, ఆహ్లాదానికి కేరాఫ్గా మారిన మినీ ట్యాంక్బండ్ పర్యాటక శోభను సంతరించుకున్నది. జిల్లా కేంద్రం సాగర్రోడ్డులోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్పై జలవిహారం అందుబాటులోకి వచ్చింది.
సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువును (Saddula Cheruvu) అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) తెలిపారు. దీనికిగాను ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు �
పర్యాటక కేంద్రాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ మండలంలోని పోచారం అభయారణ్యాన్ని సందర్శించారు. పర్యాట కేంద్రం అభివృద్ధిక�
రామానందతీర్థ ఇన్స్టిట్యూట్ పకన ఉన్న ఈ చెరువు చుట్టూ కొండలతో పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ ఇటీవల పర్యటించిన కలెక్టర్ పమేలా సత్పతి ఈ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించార
నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన లాంచీలో జాలీ ట్రిప్పులకు, నాగార్జునకొండక
పర్యాటకులను ఆకర్షించే విధంగా పోచారం ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్, నీటిపారుదులశాఖ ఇంజినీరింగ్ �
సూర్యాపేట: రోజువారి పనుల ఒత్తిడితో విసిగిపోయారా..! హాలిడేస్లో సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లమని పిల్లలు గోల చేస్తున్నారా..! బయట చూస్తే ధరలు పెరిగిపోయాయి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్న్యూస్..! అతి తక�
మహబూబ్నగర్: జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనినాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సం
రెండు నెలలుగా పెరిగిన సందడి బోటింగ్, హరితహోటళ్లకు గిరాకీ హైదరాబాద్, సెప్టెంబరు 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో కళకళలాడుతున్నాయి. ఒకవైపు కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండటం.. �
ముందుగా అందుబాటులోకి క్రూయిజ్బోట్ ప్రణాళిక సిద్ధంచేస్తున్న పర్యాటకాభివృద్ధి సంస్థ హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అద్భుతాలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కా