కెనడాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెను సవాలుగా మారాయి. తల్లిదండ్రుల్లో 24 శాతం మంది తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం తాము తినడం తగ్గించుకుంటున్నారు.
రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం కలకలం జగిత్యాల ఎంసీహెచ్లో రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో ఇన్పేషంట్లు, వారి సహాయకులకు రోజూ
అన్నంలోకి ఊరగాయ ఇవ్వలేదన్న కారణంతో తమిళనాడు వాసి ఒకరు ఒక హోటల్పై రెండేళ్లు వినియోగదారుల కమిషన్లో పోరాడి విజయం సాధించాడు. అన్నంలో ఊరగాయ వేయకపోవడం సేవల్లో లోపమని పేర్కొంటూ రెస్టారెంట్కు కమిషన్ రూ.35,025
Health tips | మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇవి లేకపోతే ఎంతో మందికి పొద్దు గడవదు. కానీ, వీటిని మితంగా సేవించాలని, పరిమితికి మించి సేవిస్తే అనర్థాలు తప్పవని భారత వైద్య పరిశోధన�
Food Poisoning: కలుషిత ఆహారం తిని రెండువేల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగింది. మతపరమైన ఈవెంట్లో పాల్గొన్న గ్రామస్థులు భోజనం చేసిన తర్వాత వాంతులు, విరోచ�
Vande Bharat | ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకుల తాకిడి నెలకొన్నది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. బంధువులు, స్నేహితులతో కలిసి బొటింగ్ చేస్తూ ఎంజాయ్ చ�
ఉత్తరప్రదేశ్లో ఓ రైలు ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో బొద్దింక వచ్చిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆలూ కూరలో బొద్దింక కనిపించడంతో షాకైన ప్రయాణికుడు దాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టి ‘నా డబ
చేగుంటలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో వసతులు సరిగా లేవని గురుకుల సిబ్బందిపై అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ స్పోర్ట్స్ గురుకుల పాఠశాలను ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంపీడీవ
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా శుభవార్తను చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 54,201 మంది కుక్-కమ్ హెల్పర్ల గౌరవవేతనాన్ని రూ.వెయ్యి నుం