ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్నిచోట్ల ఇళ్లపై రేకులు, పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వైరా మండలం దాచాపురం, గన్నవరం గ్రామాల్లో
పాఠశాలకు తప్పతాగి రావడమేగాక విద్యార్థులను అకారణంగా కొట్టడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఉపాధ్యాయుడిని తరగతి గదిలో నిర్బంధించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీ పల్లి ప్రభుత్వ పాఠశాలలో �
జానెడు జాగ దొరికితే చాలు.. బారెడు అక్రమం చేయడానికి సిద్ధమవుతారు అక్రమార్కులు. సర్కారు భూమిలో ఉన్న మామిడితోటలో ఓ కంట్రాక్టర్ ఏకంగా చెరువునే తవ్వేస్తున్నాడు. అటువైపు ఎవరూ రారన్న ధైర్యంతో లీజుకు తీసుకున్�
Kothagudem | కొత్తగూడెం మెడికల్ కళాశాల((Medical College)) ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు.
కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మొత్తం కౌన్సిల్ సభ్యులు 36 మంది, ఎక్స్అఫీషియో సభ్యుడు ఒకరు మొత్తం 37 మంది ఉండగా అవిశ�
గ్రామీణాభివృద్ధిలో అట్టడుగున ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే ఆవిష్కరణల ప్రదర్శనను ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వచ్చిన వారంతా సెలవులు ముగియడంతో నగరాలు, పట్టణాలకు తిరుగు పయనమయ్యారు. దీంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరుస్తున్నాయి. బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
సింగరేణి సంస్థలో బుధవారం జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగరేణివ్యాప్తంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే గుర్తింపు సంఘం ఎన్నికలకు 11 ఏరియాల్లో 84 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఉద�
సింగరేణి.. నల్ల బంగారాన్ని తనలో ఇముడ్చుకున్న నేల.. కనకరాశులకు తీసిపోని విధంగా బొగ్గు నిక్షేపాల అవని.. ఇందులోని ప్రతి గనీ.. ఓ సిరుల మాగాణే. వందేండ్లకు పైగా బొగ్గు తవ్వకాలు జరుపుతున్నా.. తరగని సిరిసపందగా నిలిచ�
ఎన్నికల వరకే పార్టీలు అని, నియోజకవర్గ ప్రజలందరికీ పెద్దదిక్కులా ఉంటానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో జిల్లా, డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర�