చండ్రుగొండ:బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహరం అందించాలని మహిళా, శిశుసంక్షేమ అధికారి ఆర్. వరలక్ష్మీ.. అన్నారు. గురువారం వంకనంబర్, గానుగపాడు,బెండాలపాడు గ్రామాల్లో నిర్మాణంలోఉన్న అంగన్వాడి కేంద�
దుమ్ముగూడెం: మండలంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ (ఏటీఏ) మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వాసం ఆదినారాయణ, పూనెం రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వనమోదు కార్యక్రమాన్నిచేపట్టారు. మండల పరిధిలోని రామచంద్రునిపేట, కొత్�
చుంచుపల్లి : మండలంలోని రాంపురం పంచాయతీలో హైవే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల సంరక్షణ పనులను జిల్లా పంచాయతీ అధికారి లక్కినేని లక్ష్మీ రామకాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
చండ్రుగొండ: పోకలగూడెం పంచాయతీ పరిధిలోని మిరపతోటలను సోమవారం వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలించారు. రైతులు, స్థానిక విత్తనాల డీలర్ వద్ద నీయో సీడ్స్ వారి నీలాద్రి రకం మిరప విత్తనాలు నాటిన తోటలల్ల�
సారపాక: సారపాక పంచాయతీ కార్యాలయంలో పోడు భూముల రైతులకు ఈవో కంది మహేష్ అవగాహన కల్పించారు. అటవీ హక్కులు, పోడు భూములకు సంబంధించి దరఖాస్తులు ఎలా చేసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం పోడుభూ�
దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలోని సాయి బాబా ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే మెచ్చాను ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయ మర�
ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల శివారు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలో పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహిస్తుండగా పోలీసులు 46 ద్విచక్రవాహనాలు, 15 కోడిపుంజులు, ర�
చండ్రుగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెపకృతి వనాలతో గ్రామాల్లో పచ్చందాలు వెల్లువిరుస్తాయని జడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. బుధవారం ఆమె తిప్పనపల్లి గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన�
చండ్రుగొండ: అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే ఉమ్మర్ పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన అమరవీరులకు నివాళ�
కొత్తగూడెం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు ఈ నెల 6వ తేదీన కొత్తగూడెం ప్రగతి మైదానంలో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో మెగాజాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా �
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని సినీ నిర్మాత పత్తికొండ కుమార స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ తాయారమ్మ వారిని, ఆం
భద్రాచలం: బ్రహ్మకుమరీస్ ఆధ్వర్యంలో రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాచలంలోని ఈ నెల 20న నూతన రాజయోగ శిక్షణ కేంద్ర నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మా�
మణుగూరు: కార్మిక సంక్షేమం కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న టీబీజీకేఎస్పై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వీ.ప్రభాకర్రావు అన్నారు. గురువారం మణుగూరు ఓసీలో జరిగిన గేట�