భద్రాచలం: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాలను నివారించాలని భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై శ్రీపతి తిరుపతి తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఉన్న ఆటో కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లక�
అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన టీఆర్ఎస్దే విజయమని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా రంజక పాలనలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్కు పూర్తి మద్దతునిస్
దమ్మపేట: ఖమ్మం ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన తాతా మధు గెలుపు పట్ల దమ్మపేట టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్
అశ్వారావుపేట: నామా ముత్తయ్య ట్రస్టు ఆధ్వర్యంలో మండలంలోని దురదపాడు గ్రామంలోని నిరుపేద గిరిజనులకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు దుప్పట్లు పంపీణీ చేశారు. ఆర్దిక ఇబ్బందులతో ఉన్న నిరుపే�
అన్నపురెడ్డిపల్లి: మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. శనివారం ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక�
దమ్మపేట:ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న తలపెట్టిన “ఛలో ఢిల్లీ”కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా న�
కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 10: జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న గిర్దావర్లు, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ స్థానంలో చేరిన తరువాత వివరాలు �
పాల్వంచ: కొత్తగూడెం జిల్లాలో నేరాలను అదుపులో ఉంచుతూ శాంతి భద్రతలు కాపాడటంలో జిల్లా పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని హెచ్ఆర్పీవీఏ జిల్లా అధ్యక్షుడు కారెం జాన్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ
పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్గా సి.జంగయ్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ.రామారావు ఆధ్వర�
కొత్తగూడెం: ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే మెజారిటీ ఓటర్లు మావైపే ఉన్నారని ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్ది తాతా మధు అన్నారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్�
కొత్తగూడెం: జాతీయ స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలకు స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సబార్డినేట్గా విధులు నిర్వహిస్తున్న ఎం.రాము ఎంపికయ్యారు. అదే విధంగా కొత్తగూడానికి చెందిన క్రీడాకారుడు సర్వేష్ ఎంపికై
కొత్తగూడెం: కొత్తగూడెంజిల్లాకు చెందిన బరిగెల భూపేష్కుమార్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. చిన్నప్పటి ను
దుమ్ముగూడెం: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు లక్ష్మీనగరం, కొత్తపల్లి ఎంపీటీసీలు మద్ది వనజ, పూసం ధర్మరాజులు శుక్రవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక
సింగరేణిలో తొలిరోజు సమ్మె సక్సెస్ నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి బోసిపోయిన కార్యాలయాలు, గనులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులు బొగ్గు బ్లాకులను ప్రైవేట్పరం చేయవద్దు రైతు చట్టాలను రద్దు చేసినట
దమ్మపేట : వన్యప్రాణుల వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు విద్యుత్ తీగలకు తగిలి మృత్యువాత పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని రంగువారిగూడెం గ్రామ శివారున సోమవారం అర్ధరాత్రి జరిగింది. ప�