అశ్వారావుపేట: అన్ని రంగగాల్లో పల్లెలు పట్టణాలతో పాటు సమానంగా అభివృద్ది సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగామారి దేశానికే తలమానికంగా మారుతుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పిలుపునిచ్చారు. బు
చండ్రుగొండ: మున్నూరుకాపు సంఘం బాధ్యులు ఐకమత్యంతో ముందుకు సాగితే తమ హక్కుల్ని సాధించుకోవచ్చని చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ సిహెచ్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
సారపాక : ముప్పై ఐదుఏళ్లుగా ఐటీసీ పీఎస్పీడీలో ఉద్యోగిగా, కార్మిక నాయకునిగా పరిటాల ప్రసాద్ చేసిన సేవలు మరువలేనివని శ్రామికశక్తి ఎంప్లాయీస్, బదిలీస్ యూనియన్ (టీఆర్ఎస్కేవీ) అధ్యక్షుడు సానికొమ్ముశంకర్ర
కొత్తగూడెం: భద్రతా నియమాలు పాటిస్తూ డ్రైవర్లు రోడ్డుప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్లో 33 మంది కండక్టర్లు, డ్రైవ�
చండ్రుగొండ:మండల పరిధిలోని రావికంపాడు, గానుగపాడు గ్రామాల్లో మిర్చి తోటలను హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల మిరపతోటలకు వచ్చిన తామర పురుగు, నల్లి
భద్రాచలం:వాసవీ క్లబ్స్ అంతర్జాతీయ సమన్వయకర్తగా భద్రాచలం పట్టణానికి చెందిన చారుగుళ్ల శ్రీనివాస్ను నియమించినట్లు అంతర్జాతీయ వాసవీ క్లబ్స్ సమాఖ్య అధ్యక్షులు పాట సుదర్శన్, డిస్ట్రిక్ట్ వాసవీ గవర్నర్ యర
ములకలపల్లి: ములకలపల్లి మండల కేంద్రంలో ఈనెల 21న జరగనున్న ఏఐకేఎస్(అఖిల భారత కిసాన్ సంఘం) జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి బ్రహ్మం పిలుపునిచ్చారు. శనివారం స్థానికంగా జరిగి
చండ్రుగొండ: గిరివికాస్ పథకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మద్దుకూరు పంచాయతీలో గిరివికాస్ పథకం బోర్బావి తవ్వకం పనులకు భూమ�
సుజాతనగర్ : మండలంలోని పాత అంజనాపురం రైతు వేదికలో గురువారం సేంద్రీయ వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, ఏడీఏ కరుణశ్రీలు పాల్గొని రైతులకు �
కొత్తగూడెం : సింగరేణి రైటర్బస్తీ కాలనీలో పుట్టి పెరిగి , చదివిన విద్యార్థులు 50ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. పలు సంస్థల్లో పనిచేస్తున్నవారు, పనిచేసి పదవీ విరమణ పొందిన వారంతా 50 ఏండ్ల తరువాత మళ్లీ కలుసుకున్న�
అన్నపురెడ్డిపల్లి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గుంపెనలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగ�
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండల పరిధిలోని గట్టుగూడెం గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తొగర్త శ్రీరాములు చిన్న కుమారుడు గోపి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్
చండ్రుగొండ: సీతాయిగూడెం గ్రామంలోని వెంగళరావు ప్రాజెక్టు అలుగు నిర్మణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రావికంపాడు గ్రామంలో ఏ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో రేపటి నుంచి ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లు ఆన్లైన్లో ఉంచనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ ఓ ప్రకటనలో తెలిపారు. దేవస్థానం ఆధ్వర్�