అన్నపురెడ్డిపల్లి:మండల కేంద్రంలోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయ ప్రధాన పురోహితుడు ప్రసాదాచార్యులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశార�
దమ్మపేట: పామాయిల్ దీర్ఘకాలిక ఆదాయానిచ్చే పంట అని అశ్వారావుపేట ఆయిల్ఫెడ్ డివిజినల్ అధికారి ఉదయ్ కుమార్ అన్నారు. రైతులకు క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా దమ్మపేట మండలంలో పామాయిల్ సాగు గురించి ఆయన వివరిం�
మణుగూరు : బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 9,10,11 తేదీలలో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్�
పాల్వంచ : కొత్తగూడెం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచలోని ఆ సంఘం కార్యాలయంలో శ్రీకాంతాచారీ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కాపర్తి వెంకటాచారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా
కొత్తగూడెం : దివ్యాంగులు వైకల్యాని అధిగమించి ముందుకు సాగుతుండటం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో మహిళా శిశు, వయో వృద్దుల సంక్షేమ శాఖ, జిల్లా గ్
జూలూరుపాడు: అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని ఏఫ్డీవో అప్పయ్య అన్నారు. అడవుల పరిరక్షణ, జంతుగణన కార్యక్రమంలో భాగంగా మండలంలోని సూరారం, గుండెపుడి, రాజారావుపేట, పాపకొల్లు , నల్లబండబోడు బీట్లను �
సారపాక : సారపాకలోని సాకేతపురి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో గేటు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించిన పూజారి వెంకటేశ్వరరావు ఆలయంలోకి వెళ్లి చూడగా హుండీ పగలగొట్టి �
సారపాక: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి విద్యార్ధి అమరుడు శ్రీకాంతచారి సేవలు అనిర్వచనీయమని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ తొలి విద�
మావోయిస్టులకు ఎస్పీ సునీల్ దత్ పిలుపు ఐదుగురు మిలీషియా, గ్రామ కమిటీ సభ్యుల లొంగుబాటు కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 2: దండకారణ్యంలో ఉంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్త�
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.. ఒమిక్రాన్ వైరస్పై అప్రమత్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాస్క్లు తప్పనిసరి ధరించాలని నిబంధన అతిక్రమించిన వారికి రూ.వెయ్యి జరిమానా.. పరీక్షలు, వ్యాక్సినేషన్పై దృష్ట�
కొత్తగూడెం : ఇటీవల గోవాలో జరిగిన ఐదవ జాతీయ స్థాయి క్రీడల్లో కొత్తగూడెం జిల్లా విద్యార్థినులు సత్తాచాటారు. అంతర్జాతీయ కబడ్డీ, రన్నింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాత�
కొత్తతగూడెం:దండకారణ్యంలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడి జనం మధ్యలోకి వచ్చి జీవించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధి
దమ్మపేట: మండల పరిధిలోని నాచారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీవేణుగోపాలస్వామిని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయకమిటీ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంత
దమ్మపేట: భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న 1996 కేంద్ర చట్టం, 1979 వలస కార్మికుల చట్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేస్తూ బలహీన పరుస్తుందని దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వె�
దుమ్ముగూడెం: ఏజెన్సీలో విద్యార్థులు తెలుగుతో పాటు ఆంగ్లంలో పట్టు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నర్సాపురం, ఒడ్డుగుంపు, అచ్యుతాపురం ప్రభుత్వ పాఠశాలలన�