పాల్వంచ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్దులు, దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లు తగ్గించి పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్న�
అశ్వారావుపేట: ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కరోనా నుంచి రక్షణ పొందాలని మంగళవారం అధికారులు అన్నారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించ
దుమ్ముగూడెం: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు కల్లూరి నర్సింహారావును దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు భద్రాచలం సీఐ స్వామి దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా�
కొత్తగూడెం: ఏఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన రామవరం గోదుమవాగు బ్రిడ్జి వద్ద జరిగింది. కొత్తగూడెం పట్టణంలోని శుభాష్ చంద్రబోస్ (ఎస్సీబీ)నగర్లో నివాసముంటున్న సీహెచ్. సురేష్ (57) పోలీస్ శాఖలో అసి
టేకులపల్లి: రైతులకు మద్దతుగా రహదారుల దిగ్భంధం కార్యక్రమంలో చిత్రం యూనిట్ పాల్గొన్నది. మరో ప్రేమకథ చిత్రం హీరో, హీరోయిన్ తోపాటు చిత్రబృందం అన్నదాతలకు మద్దతు తెలిపింది. మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంల�
పినపాక : ఇండియన్ టెస్ట్ క్రికెట్ ప్లేయర్ హనుమ విహారి సోమవారం మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామంలో సందడి చేసారు. బయ్యారంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన హనుమవిహారిని స్థానిక క్రికెట్ క్రీడాకారుల�
ములకలపల్లి : మండలవ్యాప్తంగా ఉన్న రైతువేదికలను అధికారిక, ప్రజల సౌకర్యార్ధం నిర్ధిష్టమైన సమావేశాలు, శుభకార్యాల కోసం అద్దెకు ఇవ్వనున్నట్లు మండల వ్యవసాయాధికారిణి కరుణామయి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల
దమ్మపేట : మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన ఎంపీడీవో కార్యాలయం వద్ద సొసైటీ సభ్యులు, మత్స్యకారులకు ఉచితంగా చేప
మణుగూరు: శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నామని ఏఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్దత్ ఆదేశాల మేరకు శుక్రవారం మణుగూరు మండలంలోని వెంకటపతినగర్, మద్దులగూడెం గ్రామాల్లో సీఐ �
అశ్వారావుపేట: ఆయిల్పాం సాగుతోనే రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ స్పష్టం చేశారు. అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. జోగులాంబ జిల్లా ఆలంప�
కొత్తగూడెం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు కార్యస్థానాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశిం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆస్థానాచార్యులుగా విధులు నిర్వహిస్తున్న కేఈ స్థలశాయిని ఘనంగా సత్కరించారు. దేవస్థానం అర్చక స్వాములు, వైదిక పెద్దలు చిత్రకూట మండపంలో ఆయనకు ఆ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం అంతరాలయంలోని మూలమూర్తులకు ముత్యాలు పొదిగిన వస్త్రాలను ధరింపజేశారు. తెల్లవార�
కొత్తగూడెం : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ మంటపాల్లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోష�
జూలూరుపాడు: రాష్ట్రంలోని ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పోడు భూములకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల