దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేటలో వినాయకచవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరస్వామిని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భం
కరకగూడెం: మండలంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. తొలుత తుమ్మలగూడెం గ్రామ పరిధిలోని గండిఒర్రె చెరువు అలుగును పరిశీలించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గండి ఒర్ర�
ఇల్లెందు: సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నఉద్యోగులు, కార్మికులకు సింగరేణిసంస్ధ అండగా ఉంటుందని జీఎం మల్లెల సుబ్బారావు అన్నారు. సోమవారం జీఎం కార్యాలయంలో కరోనాతో మృతిచెందిన ఉద్యోగి భార్యకు రూ.15 లక్షల ఎక్�
మణుగూరు :తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువు మధ్యలో ఆగిపోయిన వారికి చదువుకునేందుకు అవకాశం కల్పించిందని శ్రీవిద్య విద్యా సంస్థల డైరెక్టర్, ఓపెన్స్కూల్ కో-ఆర్డినేటర్ నూకా
చండ్రుగొండ: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మంగయ్యబంజర గ్రామానికి చెందిన భూక్య శ్యాం(45) కుటుంబ సభ్య
కొత్తగూడెం : జీవితాంతం ప్రజలతో మమేకమై వారి సమస్యలపై స్పందిస్తూ రచనలు చేసిన నిజమైన ప్రజాకవి, ప్రజల మనిషి కాళోజీ నారాయణరావు అని, తెలంగాణ గొంతుకగా ఉన్న ఆయన చిరస్మరణీయుడని జీఎం సూర్యనారాయణ అన్నారు. గురువారం �
కొత్తగూడెం: చండ్రుగొండ అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు గోల్డ్ మెడల్ అందుకున్నారు. గురువారం హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్టు అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఈ మెడల్ వీరికి అందజేశారు. గత సంవత్సర కాలంలో చండ్ర
పర్ణశాల : మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో బుధవారం డోలు వాయిద్యాల నడుమ గిరిజన జాతరను గిరిజనులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ జాతరను పగిడద రాజు జాతరగా పిలుస్తారని, ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఐదు రోజుల పా�
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన�
కొత్తగూడెం : అనుమానాస్పద స్థితిలో మెకానిక్ మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి కొత్తగూడెం పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ ప్రాంతానికి చెందిన గౌస్ పాషా(36) మెకానిక్
దుమ్ముగూడెం : దుమ్ముగూడెంలో కొలువైన ముత్యాలమ్మ తల్లి ఆలయం శ్రావణమాసం చివరి మంగళవారం కావడంతో భక్తులతో పోటెత్తింది. దుమ్ముగూడెం మండలం నుంచే కాకుండా భద్రాచలం, చర్ల మండలాలతో పాటు సమీప గ్రామాల భక్తులు పెద్ద�
భద్రాచలం: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నవత అనే యువతికి హెల్పింగ్ హ్యండ్స్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. నవత అనే యువతి కొన్ని ఏండ్లుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఈ విషయాన్నిహెల్పిం�
దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధిష్టానం పిలుపుమేరకు ఏర్పాటు చేస్తున్న గ్రామకమిటీలు పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను గ్రామక
భద్రాచలం: సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం�