కొటక్ మహీంద్రా బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,472 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించడంతో బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగాయి.
ఐడీబీఐ బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను ఈ ఏడాదే అమ్మేస్తామని ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం జరిగిన తొలి రెసిడెన్షియల్ మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ లి
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా ఏటీఎం లావాదేవీలకు చార్జీలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా లావాదేవీలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజును రూ.21 నుంచి ర�
దేశవ్యాప్తంగా యాపిల్ ఫోన్లను విక్రయిస్తున్న రెడింగ్టన్.. ఐఫోన్లపై భారీ రాయితీ కల్పిస్తున్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్ 16ఈపై పలు బ్యాంకుల కార్డులపై రూ.4 వేల వరకు ఇన్స్టంట్ క్యాష్బ్యాక�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడోరోజూ నష్టపోయాయి. ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా తీవ్ర ఒడిదుడుకుల మధ�
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సేవల సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,701 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించ�
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం కొరడా ఝుళిపించింది. పదేపదే ఐటీ నిబంధనల ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణించిన ఆర్బీఐ.. �
Kotak Mahindra Bank | కొటక్ మహీంద్రా బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం షాక్ ఇచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో క్రెడ�
చదువు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి విద్యార్థులకు హితవు పలికారు. బుధవారం వికారాబాద్లోని అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప�
డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ఒక్కో బ్యాంక్ క్రమంగా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంట్లో భాగంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వరకు పెంచింది.