డెబిట్ కార్డు చార్జీలను పెంచుతున్నట్టు ఖాతాదారులకు కొటక్ మహీంద్రా బ్యాంక్ సమాచారమిచ్చింది. వచ్చే నెల 22 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని కస్టమర్లకు మెయిల్ చేసింది. ‘మే 22 నుంచి డెబిట్ కార్డు వార్షిక చా
స్టాక్ మార్కెట్లకు నూతన సంవత్సరం అచ్చిరాలేదు. ప్రారంభ రోజు పెరిగినప్పటికీ..ఆ మరుసటి రోజు నుంచి భారీగా పతనం చెందింది. వడ్డీరేట్ల పెంపుపై వెనుకంజ వేయబోమని అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించిన నాటి నుంచి సూ
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్ట�
న్యూఢిల్లీ, జూలై 23: మొండి బకాయిలు తగ్గడంతో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ఏడాది ప్రాతిపదికన 26 శాతం అధికమై రూ.2,071 కోట్ల లాభాన్�
బ్యాంకులు రుణాలపై వడ్డింపుల్ని మొదలుపెట్టాయి. గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు రూపాయి కరెన్సీకి మరిన్ని చిల్లులు పడటం మార్కెట్ల పతనాన్ని శాసించాయి.