న్యూఢిల్లీ, జూలై 23: మొండి బకాయిలు తగ్గడంతో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ఏడాది ప్రాతిపదికన 26 శాతం అధికమై రూ.2,071 కోట్ల లాభాన్�
బ్యాంకులు రుణాలపై వడ్డింపుల్ని మొదలుపెట్టాయి. గురువారం ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు రూపాయి కరెన్సీకి మరిన్ని చిల్లులు పడటం మార్కెట్ల పతనాన్ని శాసించాయి.
అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు సెన్సెక్స్ 1,024, నిఫ్టీ 303 పాయింట్లు పతనం 3 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు ఫట్ ముంబై, ఫిబ్రవరి 7: దేశీయ స్టాక్ మార్కెట్లను వరుస నష్టాలు వీడటం లేదు. సోమవారం సూచీలు మరోసారి భారీగా క్షీణిం�
వడ్డీరేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించిన కొటక్ బ్యాంక్ ముంబై, సెప్టెంబర్ 9: కొటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది. గృహ రుణాల మార్కెట్ను మరింత పెంచుకోవాలనే ఉద్దే�
న్యూఢిల్లీ : సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి కొటక్ మహీంద్ర బ్యాంక్ తీపికబురు అందించింది. ఇండ్ల కొనుగోలుదారులకు బ్యాంకు పండుగ ఆఫర్ను ప్రకటించింది. రాబోయే రెండు నెలల వరకూ కొటక�
న్యూఢిల్లీ : సిటీ ఇండియా రిటైల్ బిజినెస్ను కొనుగోలు చేసేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, సింగపూర్కు చెందిన డీబీఎస్ బ్యాంక్ సహా మరో రెండు దిగ్గజ బ్యాంకర్లు ఆసక్తి చూపుతున�
మరింత కరెన్సీ ముద్రణకు ఇదే సరైన సమయం కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి కొటక్ మహీంద్ర సీఈవో ఉదయ్ కొటక్ సూచన గత ఏడాదే ప్రధానికి ప్రతిపాదించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): హెలి