గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ మైదానంలో నగర పాలక సంస్థ అధికారులు ఇటీవల దుకాణాలను అనుమతి లేవని కూల్చివేసిన ఘటనపై రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ నిప్
KORUKANTI CHANDAR | గోదావరిఖని : రామగుండం లో పరిపాలన గాడి తప్పిందని, అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అధికారులను బెదిరించడం విడ్డూరంగా ఉందని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మళ్లీ రౌడీ జాఫర్ జమానా కానవస్తుందని రామగుండం మ
KORUKANTI CHANDAR | గోదావరిఖని: తెలంగాణ బిడ్డలను కడుపులో పెట్టుకుని కపాడింది తొలి సీఎం కేసీఆర్ మాత్రమేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు.
గోదావరి తల్లి కన్నీటి గోస పేరుతో మహా పాదయాత్ర చేపట్టామని.. కేసీఆర్ కాళేశ్వరం ధర్మ సంకల్పమే తనను ప్రతీ అడుగు వేయించిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ త
అధికారంలో ఉండి గజ్వేల్ను అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన�
గోదావరి పరీవాహక రైతులు సాగునీరు లేక అరిగోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ‘గోదావరి కన్నీటి �
ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొదటిది.. గోదావరిఖని జవహర్నగర్ స్టేడియం వద్ద బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చొరవతో ఇంటింటికీ మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో సింగరేణి యాజ�
పదేళ్లు కేసీఆర్ హయాంలో పచ్చగా కళకళాడిన తెలంగాణ, కాంగ్రెస్ అసమర్థ పాలనలో కరువుకు కేరాఫ్గా మారిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆందోళన వ్యక్తం చేశ
రాష్ట్రంలో బీసీలను వంచించింది కాంగ్రెస్ పార్టేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగదొక్కేందుకే కులగణన స�
Korukanti Chandar | ఎన్టీపీసీ స్టేజ్ -2 ప్లాంట్ విస్తరణలో ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున స్పందించారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ (Congress) గూండాలు దాడులకు తెగబడ్డారు. రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారు. రాళ్లు, కోడిగుడ్లతో విచక్షణారహితంగా దాడ