ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ ఊరిలో గ్రామసభ నిర్వహించొద్దని ఆమరణ దీక్ష చేపట్టిన మండలంలోని కాళ్లాపూర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని
ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ ఊరిలో గ్రామసభ నిర్వహించొద్దని రైతులు ఆమరణ దీక్ష చేపట్టారు. కాగా, కాళ్లాపూర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డ�
బీఆర్ఎస్ నేతలపై నిర్బం ధం కొనసాగుతున్నది. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు గుంజుకోవద్దని పేర్కొంటూ పక్షం రోజులుగా పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ �
భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడితే ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటారా? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. ఎలాంటి తప్పు చేయకుంటే సర్కార్కు భయమెందుకని నిలదీశారు.
ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్రావు ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్ రానున్నారు. ఈ నేపథ్యంలో పలువు�
ఇండస్ట్రియల్ పార్కు కోసం బలవంతంగా భూములు గుంజుకుంటే ఊరుకునేది లేదని వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సర్కార్ను హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల కోసమే అభివృద్ధి పనుల పేరిట కాంగ్రెస్ శిలాఫలకాలు వేసి హడావుడి చేసిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పరిగి మున్స�
దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిగి మాజీ ఎమ్యెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి శుక్రవారం ప్రకటనలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ దీక్షా దివస్ చారిత్రాత్మకమన
స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎంపీపీ, జడ్పీటీ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. గండీడ్ మండల కేంద్రంలో గండీడ్, మహ్మదాబాద్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు,
పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం యూరియా కోసం రైతులు పరిగిలోని ఆగ్రోస్ ఎదుట జాతీయ రహదారిపై రాస�