కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హమీలు అమలు చేయక పోవడంతో బుగ్గారం, వెల్గొండ, సిరికొండ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బుగ్గారం వేదికగా బీఆర్ఎస�
సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు తీసుకురాకుండా గారడి మాటలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేయనున్నట్లు మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్�
దాదాపు 50 ఏండ్లుగా పోడు చేసుకుని బతుకుతున్న తమను ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, తమ ఆకలి కేకలు, గోసను ముఖ్యమంత్రిని కలిసి చెప్పుకొందామని పాదయాత్రగా బయలుదేరిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బోనస్ అతి తక్కువదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. కేవలం 16.9 శాతం బోనస్ ప్రకటించిన ప్రభు�
సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లో అందరికీ రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరతీశాడని, ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్�
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, మళ్లీ దొంగ హామీలతో వస్తున్న ఆ పార్టీని తరిమికొట్టాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
అబద్ధ్దాల పునాదులపై కాంగ్రెస్ పాలన నడుస్తున్నదని, 4నెలల పాలనలో రైతాంగాన్ని అథోగతి పాల్జేసిందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే జైత్రయాత్ర మొదలు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఉద్బోధి�
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వాలు విస్మరిస్తే, స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ప్రతిష్ఠాత్మక నిట్, ఐఐటీల్లో సీట్లు కొల్లగొట్టారు. ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి సంబంధించి జాయ