మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వం తరఫున ఎల్బీ స్టేడియంలో బుధవారం ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీ�
రాష్ట్ర సాధనే లక్ష్యంగా గులాబీ జెండాను ఎత్తి ఉద్యమించి లక్ష్యాన్ని ఏ విధంగా ముద్దాడామో.. అదే పంథాలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో తిరిగి బీఆర్ఎస్ జెండా ఎగురవేసేదాకా నిదురపోవద్�
రుమలలో వసతి దొరకడం లేదని తరచూ ఫిర్యాదులు అందుతుండటంతో తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వరలో తిరుపతికి తరలించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో 50 మందికి రూ.2.50 లక్షలు పంపిణీ ధర్మారం, జూలై 20: ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి పెద్దమనసు చాటుకొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయి�
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల జగిత్యాల, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తున్నారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ�