జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ నిత్యాన్నదాన సత్రం జూనియర్ అసిస్టెంట్ కూరగాయల రాములును మంగళవారం సస్పెండ్ చేసిన ట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణారావు తెలిపారు. నిత్యాన్నదాన సత్రానికి సంబ
కొండగట్టు ఆలయ పరిసరాల చుట్టూ గల కొండచుట్టూ ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. శనివారం చిలుకూరు ఆలయ పూజారి ఆత్మరాం సురేశ్ మహారాజ్ నేతృత్వంలో కొండగట్టు దిగువన గల ఆంజనేయస్వా�
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ఆదాయం దుర్వినియోగం వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసచారిని సస్పెండ్ చేసినట్టు ఆలయ ఈవో టంకశాల వెంకటేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Kondagattu | జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 83,91,502 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి టి. వెంకటేశ్ తెలిపారు.
Kondagattu temple | జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు(Kondagattu temple) ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీ( Hundi)నగదు లెక్కిస్తున్న క్రమంలో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ చైర్మన్ సస్పెండ్ అయ్యారు. అంజన్న క్షేత్రంలో గత నెల 9న హుండీ లెక్కింపు ప్రక్రియలో ఆలయ చైర్మన్ టీ మారుతీస్వామి బంగారు, వెండి నగలను దొంగిలించారని దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర�
కొండగట్టు ఆలయంలో చోరీ కేసులో ప్రధాన నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న హనుమాన్ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక రాష్ర్టానికి చెందిన ప్రధాన నిందితులైన ర�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవస్థానానికి ఈ నెల 21న రానున్న మంత్రి కేటీఆర్ పర్యటనను ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు �
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పమని, ఈ క్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు, రానున్న రోజుల
ప్రభుత్వం రాష్ర్టాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చే చర్యలు తీసుకోవడం ముదావహం. ఇందులో భాగంగానే ‘యాదగిరి గుట్ట’, ‘కొండగట్టు’ వంటి దేవాలయాల అభివృద్ధికి వందలాది కోట్ల నిధులను ఖర్చు పెడుతున్నది.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో గురువారం అర్ధరాత్రి తర్వాత భారీ చోరీ జరిగింది. ముగ్గురు దుండగులు సుమారు 9 లక్షల విలువైన వెండి వస్తువులను అపహరించుకుపోయ�