జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో గురువారం అర్ధరాత్రి తర్వాత భారీ చోరీ జరిగింది. ముగ్గురు దుండగులు సుమారు 9 లక్షల విలువైన వెండి వస్తువులను అపహరించుకుపోయ�
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దేశంలోనే అతి గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. దేశంలో గొప్ప హనుమాన్ ఆలయం ఎక్కడున్నదని ఎవరు అడిగినా కొండగట్టు పేరు చెప్�
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అభివృద్ధికి ఈ నెల 7న రూ.100 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. బుధవారం మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేసేందుకు స్వామివారి క్షేత్రానికి రానున్నారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించేందుకు కృషిచేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
actress geetha singh | కొండగట్టు ఆంజనేయస్వామివారిని ప్రముఖ హాస్యనటి గీతా సింగ్, కళాశ్రీ అధినేతి గుండేటి రాజు
ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని, మొక్కులు