జగిత్యాల జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయ ఆలయం కాషాయమైంది. జై శ్రీరాం, జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగుతున్నది. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా భక్తులు, మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చ�
DGP Jitender | జగిత్యాల(Jagithhyala) జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్(DGP Jitender) సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది.
Actor Srikanth | భక్తుల కొంగుబంగారం అయిన కొండగట్టు అంజన్నను టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న శ్రీకాంత్కు అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్రావు గురువారం ఉదయం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తనను కన్న కొడుకు సరిగా చూసుకోవడం లేదని ఓ తండ్రి మనస్తాపం చెందాడు. ఈ మేరకు తన యావదాస్తిని కొండగట్టు అంజన్న ఆలయానికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం కొండగట్టు ఆలయానికి వెళ్లి ఆస్తికి సంబంధిం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలకు హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో దుకాణాల లీజు సొమ్ముల వసూళ్లలో రూ.11.20 లక్షల గోల్మాల్ జరిగింది. దుకాణాదారుల నుంచి వేలం డబ్బులు వసూలు చేసి, ఆలయానికి చెల్లించకుండానే సదరు నిర్వాహకులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు
Kondagattu |కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు హన్మాన్ చిన్న జయంత్యుత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 6న హన్మాన్ చిన్న జయంతి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు ఈ నెల 7న
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లోని హుండీలు గురువారం లెక్కించగా 32 రోజులకు రూ.48.50 లక్షల ఆదాయం సమకూరినట్లు కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆలయ ఇన్స్పెక్టర్ రవికిషన్, �
జగిత్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి జయంతిని ఘనంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆలయ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మోల్యే ముఖ్య అతిథిగా హాజరయ్�