పెండ్లి సంబంధం పేరుతో యువతిని పరిచయం చేసిన స్నేహితుడు.. అమెతో కలిసి రకరకాల కారణాలు చెప్పి డబ్బులు లాగి మోసం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని క�
AP News | భూకబ్జా ఆరోపణలపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. భూదందాకు సహకరిస్తున్నానన్న ఆరోపణలు నిరూపించాలని సవాలు విసిరారు. కావాలనే కొంతమంది మహిళలు ఆ�
Konaseema | ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఓ మాతృమూర్తి. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత ముగ్గురు పిల్లలు జన్మించడం విశేషం. ఈ ఘటన ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్నది.
AP News | ఏపీలో మందుబాబులు వీరంగం సృష్టించారు. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం మసకపల్లిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. గంజాయి మత్తులో మేం కాపులం.. ఎవడ్రా నువ్వు అంటూ రెచ్చిపోయారు. వరద బాధ�
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా భట్నవిల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అకడికకడే మృతి చెందారు.
Road Accident | రోడ్డుపై నిలిచిపోయిన లారీని మరమ్మతులు చేస్తుండగా మరో టిప్పరల్ లారీ వచ్చి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
Ap News | ఏపీలోని కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది . జిల్లాలోని రావులపాలెం గౌతమి గోదావరి వంతెన వద్ద మహిళను ఆమె ఇద్దరు పిల్లలను ఓ నిందితుడు నదిలోకి తోసేసి కారులో పారిపోయాడు.
BRS Banners|ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీకి మద్దతుగా ఆంధ్ర ప్రదేశ్ లో బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. పార్టీ ప్రకటించిన
ఎస్ యానాం వద్ద సముద్రంలో మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఈ పడవలో పది మంది మత్స్యకారులు ఉన్నట్లు గుర్తించారు. మత్స్యకారులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ను...
అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో పోలీసులు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్తో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 235 కు చేరింది. మరో 21 మందిని అదుపులోకి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 25న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను...
హైదరాబాద్: ఆంధ్రాలో గోదావరి నది ఉప్పొంగుతున్న విషయం తెలిసిందే. భారీ వరదలతో కోనసీమ ప్రాంతం గోదారమ్మ నీటితో నిండిపోయింది. పచ్చని కొబ్బరి చెట్లతో కళకళలాడే ఆ ప్రాంతం ఇప్పుడు జలమయం అయ