రాజోలు వైసీపీ రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు రాజీనామాలు సమర్పించగా.. తాజాగా ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటు అంతా సవ్యంగా పూర్తయినా.. కోనసీమ జిల్లా పేరు విషయంలో మాత్రం కోపం చల్లారడం లేదు. అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఐదు రోజుల క్రితం ముగిసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం
కలెక్టర్ పలు ఆలయాల్లో ఆకస్మికంగా సందర్శించి అక్కడ రాజ్యమేలుతున్న అపరిశుభ్రతపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పురాతన ఆలయాలను ఇలాగేనా సంరక్షించుకోవడం అని అక్కడే ఉన్న ఈఓను నిలదీశారు. జిల్లా కలెక్
ఘటనలో 46 మంది అరెస్టు కీలక సూత్రధారి అన్యం సాయి హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్తత కొనసాగుతున్నది. అక్కడ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసులు భద్రతను కట్ట
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలకు పెట్టిన జాతీయ నాయకుల పేర్లపై వివాదం చెలరేగుతుంది. కొనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇవ్వాళ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. �
బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టలేదంటూ కోనసీమ జిల్లా పరిధిలోని రాజోలుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా సమర్పించారు. వైసీపీకి చెందిన ఎంపీటీసీ నెల్లి దుర్గాప్రసాద్తోపాటు...
అమలాపురం తాసిల్దార్ ఠాగూర్ సాధారణ బదిలీల్లో భాగంగా మరోచోటికి బదిలీ అయ్యారు. ఆయన బదిలీ సమాచారం అలా తాసిల్దార్ కార్యాలయం చేరగానే.. బయట బాణాసంచా కాల్చడం...