ఏపీలోని కోనసీమ జిల్లాలో 8 మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ముమ్మడివరం మండలం కమినిలంక వద్ద స్నానానికి 11 మంది గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో వీరిలో 8 మంది గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు �
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ (Konaseema) జిల్లా అమలాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
నిండుకుండలా చెరువులు.. నీటి మధ్యన కలవపూలు.. చుట్టూ పచ్చని పొలాలు.. చెట్లపై కొంగల ఆటలు.. దూరంగా ఉన్న కొండపై కమ్ముకున్న మేఘాలు.. దండేపల్లి మండలం రెబ్బనపల్లి, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో కనిపించే ఈ ప్రక�
ఆంధ్రప్రదేశ్లోని (Andhra pradesh) అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆలమూరు మండలం మడికి వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు.. టాటా మ్యాజిక్ వ్యాన్ను ఢీకొట్టింది.
Konaseema | కోనసిమా (Konaseema) జిల్లాను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది గెజిట్ను విడుదల చేసింది.
Kothapet | ఆంధ్రప్రదేశ్లోని కొత్తపేట మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. కొత్తపేట మండలంలోని మందపల్లిలో బైకును పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
Amalapuram | అమలాపురంలో ఇటీవల జరిగిన విధ్వంసకర ఘటనలతో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు ఐదో రోజు కూడా పునరుద్ధరణకు నోచుకోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో �
Konaseema | ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ (Konaseema) జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 144వ సెక్షన్ విధించారు. పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. ఘర్షణలకు కేంద్రమైన అమలాపురం
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం 1994లో హాలీవుడ్లో విడుదలైన ‘ఫారెస్ట్ గంప్’కి చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం కార్గిల్, లడ�
Godavari flood | ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి) వద్ద నది నీటిమట్టం గంటగంటకు పెరుగుతున్నది.