సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో డోనర్ స్కీంలో భాగంగా 100 కాటేజీలు నిర్మించేందుకు ఆలయ ఈవో అన్నపూర్ణ ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొట్టమొదట గా హైదరాబాద్ నగరంలోని ర
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఈవోగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అన్నపూర్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయ ఈవోగా బాధ్యతలు నిర్వహిస్త�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకి�
Komuravelli Mallanna Jatara | కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో గత సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను అత్యంత వైభవంగా జరిగాయి.
కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఉద్యోగులను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ బదిలీ చేశారు.అర్ధరాత్రి దాటిన అనంతరం బదిలీకు సంబంధించిన ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యరు.
రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, డైరెక్టర్ల పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. యాదవ సామాజిక వర్గం ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ పాలక మండల�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో క్షేత్రం మార్మోగింది. ఆదివారం 10వేల మంది భక్�
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రానికి రెగ్యులర్ ఈవో లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో పాటు ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ఈ ఆలయంలో మూడేండ్లు
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే మల్లన్న ఉత్సవాలు ప్రారంభం కావడంతో 20మంది సభ్యులతో నాలుగు నెలల
ఉగాది పర్వదినం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం లో మంగళవారం ఆలయ వర్గాలు పంచాంగ శ్రవణం నిర్వహించా రు. ఆలయంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ పండితులు, అర్చకస్వాములు పంచాంగ శ్�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవాల 11వ ఆదివారం సందర్భంగా 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం నుంచే మల�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. దీంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. బ్రహ్మోత్సవాల 10వ ఆదివారం 50వేల మంది భక్తులు వచ్చారు. ఉదయం నుంచే �