కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల 8వ ఆదివారం రూ.55,18,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్ర(మహాశివరాత్రి), శని, ఆదివారాల్లో ఆర్జి�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్సవాల 8 వారాన్ని పురస్కరించుకుని ఆదివారం 25వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యని
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఆలయవర్గాలు శుక్రవారం వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి చేర్యాల, కొమురవెల్లి, సిద్దిపేట, జనగామ, వరంగల్, కర
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఒగ్గు పూజారులు కలిసి తమ సమస్యలను విన్నించారు. తమకు ఆరోగ్యభద్రత కల్పించాలని, వృత్తిపరమైన కార్యక్రమాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి లడ్డూ ప్రసాదం ధరలు పెంచు తూ ఇటీవల ఆలయవర్గాలు నిర్ణయం తీసుకున్నా యి. మల్లన్న ఆలయంలో గతంలో 100 గ్రాముల లడ్డూ రూ.20 రూపాయలకు భక్తులకు విక్రయించే వారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి 5వ ఆదివారం సందర్భంగా రూ.56,03,330 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఐదో వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ పూర్వపు జిల్లాల నుంచి సుమారు 30వేల మందికి పైగా భక్తుల�
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైల్వేలకు నిధులు కేటాయింపు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. గురువారం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని మధ
Komuravelli Jathara | సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల నాలుగో ఆదివారానికి 35వేల మంది భక్తులు వచ్చారు. భక్తులు పోటెత్తడంతో గదులన్నీ నిండిపోయాయి. పు
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఆదాయానికి గండిపడుతున్నది. కొందరు అక్రమంగా పాస్లు విక్రయిస్తూ ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని సొంతజేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. భక్తులు వీఐపీ దర్శనానికి రూ.500, �
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూడో ఆదివారం సందర్భంగా రూ.55,70,464 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మల్లన్నక్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. మల్లన్న దర్శనంతో భక్తులు మంత
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి లష్కర్ వారం ఆదాయం రూ.59,71, 343 వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు.