జాతీయ రహదారి 44 లోని కొంపల్లి ప్రధాన మార్గంలో ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులు వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపుతున్నాయి.
హైదరాబాద్ కొంపల్లిలోని లక్ష్మి హోల్సేల్ కిరాణాషాపులో భారీ చోరీ జరిగింది. బుధవారం రాత్రి దుకాణం మూసివేసే సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంత కులు గన్తో బెదిరించి, డబ్బుల బ్యాగు లాక్కుని వెళ్లారు.
లక్ష్యం ఒకటి.. కానీ ఆచరణ మాత్రం మరోలా మారుతుంది. పేరుకే ప్రతి సోమవారం అధికార కార్యాలయాలు ప్రజావాణి (Prajavani) కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ప్రజావాణిలో వెలువడిన సమస్యలకు పరిష్కారం మాత్రం లభించడం లేద�
Hoardings | కొంతమంది నిర్వాహకులు మధ్యవర్తులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ వ్యాపారంగా మలచుకున్నారని తమకు ఫిర్యాదులు అందాయని హైడ్రా అధికారులు తెలిపారు. అలాంటి అనుమతులు లేకుండా కొనసాగిస్తు�
వ్వింత నేనింత అన్న చందంగా ఒకరికి మించి మరొకరు ఎత్తుకుపై ఎత్తుగా పోటాపోటీ పడుతూ ఆ పార్కు స్థలాన్ని పూర్తిగా అన్యాక్రాంతం (Land Grabbing) చేస్తున్నారు. ఒకరిద్దరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుని పేరిట కోట్లు వ�
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. నగరంలోని సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్పల్లి, జగద్గిరిగుట్ట, దుండి�
పారదర్శకతతో పాటు వ్యాపార కార్యకలాపాల సౌలభ్యం, నిర్మాణాత్మక, విధాన సంస్కరణలతో హైదరాబాద్ రియల్ రంగం సమగ్ర మార్పులతో ముందుకు వెళుతున్నది..అంచెలంచెలుగా పెరుగుతున్న హైదరాబాద్ విస్తీర్ణం, జనాభాకు తగ్గట్�
Committed suicide | ఆర్థిక ఇబ్బందులతో క్యాబ్ డ్రైవర్(Cab driver) ఉరి వేసుకొని ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న విషాదకర సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
హైదరాబాద్లోని పెట్ బషీరాబాద్ (Pet basheerabad) పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో (Accidents) ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొంప
Traffic jam | సుచిత్ర నుంచి కొంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి (Traffic jam). బుధవారం రాత్రి కుండపోతగా వాన కురియడంతో కొంపల్లి-దూలపల్లి రోడ్డులో రోడ్డు కోతకుగురై
పేదల అభ్యున్నతికి నిరంతరం పాటు పడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ గుర్తింపు కార్డులను గురువారం కొంప