మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ అధిష్ఠానం హామీ ఇచ్చిన మాట నిజమేనని, అధిష్ఠానం పెద్దలతో జరిగిన చర్చల్లో తాను కూడా పాల్గొన్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమ�
Komatireddy Raj Gopal Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని తెలి�
‘ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే 16 నెలల నుంచి మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం చాలా బాధకరం. అది కూడా నెలో.. రెండు, మూడు నెలలో, ఆరు నెలలో కాదు... ఎంపీ ఎన్నికలై కూడా 10 నెలలు కావస్తున్నది. మంత్రివర్గ విస్తరణ చేస్తలేరు. క
కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రోకర్లుగా వ్యవహరిస్తూ జోకర్ల మాదిరిగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. వీరు నిలకడ లేకుండా పిచ్చిపట్టినట్టు మాట్లాడుతూ �
Munugode | కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడిలో మునుగోడు నియోజకవర్గం తీవ్ర అన్యాయానికి గురయ్యింది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ఫ్లోరైడ్ బారిన పడి ఇక్కడి ప్రజల నడుము�
ఏదీ... మళ్లీ ఒకసారి చెప్పు....మేము రమ్మంటేనే తిరిగి కాంగ్రెస్లోకి వచ్చావా? అని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కార్యకర్తలు నిలదీసినంత పని చేసారు. అసలు ఎవన్ని అడిగి బీజేపీలోకి
‘దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, కాంట్రాక్టర్.. వాడి పేరు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. అమిత్షా పక్కన చేరి కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ఒప్పందం చేసుకున్నడు. అసలు వీడు మనిషేనా. అన్నం తినేటోడు.. అమ్మ మీద �
Bandi Sanjay | బీజేపీకి రాష్ట్రంలో ఊపు తెచ్చిందే బండిసంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తొలిగించగానే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చానని తెలిపారు. బండిని అందరూ గుండెల్ల�
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్న సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్ ఖాతాలను సీజ్ చేసి, సమగ్ర విచారణ జరపాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికలు ఏ కారణం వల్ల వచ్చినా అందులో గెలవాలనే తపన అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. అయితే ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు తాము ఎంత మేర న్యాయం చేశామనేది పార్టీలు ఆత్మావలోకనం చేసుకోవాలి. లేదంటే ప్రజల ఆగ్రహాన్ని
మునుగోడు ఉపఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
మునుగోడులో ప్రజలను దొంగదెబ్బ తీసి, కాంగ్రెస్కు నమ్మక ద్రోహం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన తాజాగా బీజేపీలో చేర్చిన నేతలను ఎక్కడికక్కడ అడ్డుకొని నిలదీస్త�