మునుగోడు అభివృద్ధి కోసమే శాసన సభ్యత్వానికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కేంద్రం నిధులు తీసుకొచ్చేందుకే బీజేపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల నుంచి కనీస మద్దతు కూడా లభించడంలేదు.