ప్రజాస్వామ్యంలో ఉప ఎన్నికలను ప్రజలు కోరుకోవాలి కానీ నాయకులు కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలే కోరుకుంటే పార్టీలు పోటీతత్వంతో ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నించాలి.
కాంగ్రెస్లో ఉన్నప్పుడు బీజేపీకి కోవర్ట్గా పనిచేశానని స్వయంగా ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు నమ్మడం లేదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజ�
ప్రధాని మొదలు కేంద్రమంత్రుల దాకా ప్రతి ఒక్కరూ డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట మాటలు చెప్పారే కానీ, తెలంగాణకు నయా పైసా అదన పు సాయం చేయలేదు. ఇక్కడ మా సర్కారు ఉంటేనే నిధులి స్తాం, అప్పటిదాకా ఈ రాష్ర్టాన్ని పట్�
మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్రెడ్డి అమ్మకానికి పెట్టాడా? ఎన్నికల్లో వారు చూపించిన అపార అభిమానాన్ని అచ్చంగా కాసులకు అమ్ముకొన్నాడా? తనకు రాజకీయంగా కనీ పెంచిన నల్లగొండ ప్రజల ఆదరణను కాంట్రాక్టుల క�
మునుగోడు అభివృద్ధి కోసమే శాసన సభ్యత్వానికి రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. కేంద్రం నిధులు తీసుకొచ్చేందుకే బీజేపీ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నానని చెబుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల నుంచి కనీస మద్దతు కూడా లభించడంలేదు.