కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించేదంతా కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పితే.. రేవంత్రెడ్డి సర్కారు ఇప్పటివరకు తట్ట మట్టి తీసింది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. తన పర్యటన సందర్�
తెలంగాణలో మతపరంగా హైదరాబాద్ తరువాత అత్యంత సున్నితమైన ప్రదేశమది. రాఖీ పౌర్ణమినాడు ఓ ఆదివాసీ మహిళపై మరో వర్గానికి చెందిన ఆటోడ్రైవర్ లైంగికదాడికి ప్రయత్నించి, ఆపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాడు స్పృహ
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కుదింపు యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని, కుమ్రం భీం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం జి�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు పులుల ఆవాసానికి కేరాఫ్గా నిలుస్తున్నాయి. 2012లో కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు కాగా.. అటవీ అధికారులు పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధననందిస్తున్నారు. ఇక్కడే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు కూడా పంపిణీ చేశారు. చిన్నారులను మూడు విభాగాలు గా విభజించి
ఈ యేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 9.77 లక్షల ఎ కరాల్లో పత్తి సాగైంది. ఇందులో ఆదిలాబాద్లో 3.52 లక్షల ఎకరాలు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 3.37 లక్షలు, నిర్మల్లో 1.31 లక్షలు, మంచిర్యాల జిల్లాలో 1.57 ల క్షల ఎకరాల్ల�
మంచిర్యాలలో5362, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 1399 మంది హాజరు రెండు జిల్లాల్లో కలిపి 458 మంది గైర్హాజరు 23 కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఆయా చోట్ల పర్యవేక్షించిన రామగుండం ఇన్చార్జి సీపీ సత్యనారాయణ, ఇన్చార్�
గోదావరిఖని, జూలై 16: సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడ మే పెద్ద అదృష్టమని ఆర్జీ-1 జీఎం కే.నారాయణ అన్నారు. ఈ మేరకు ఆర్జీ-1 ఏరియాలో మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగు ల డిపెండెంట్లు 37 మందికి శనివారం తన కార్యాలయంలో కారు�
ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద.. గేట్లు ఎత్తి దిగువనకు నీటి విడుదల జలమయమైన కాలనీలు, గ్రామాలు, పంటలు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన విప్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు సురక్షిత ప్రాం
మహిళా సంఘాలకు ఆర్థిక భరోసా లక్ష్యానికి మంచి రుణాలు అందజేస్తున్న సర్కారు అదేస్థాయిలో రికవరీ స్వశక్తితో ఎదుగుతున్న అతివలు పొదుపు మంత్రం పాటిస్తూ సక్సెస్ దండేపల్లి, జూన్ 19:రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక