నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలం మొలచింతపల్లిలో దారుణం జరిగింది. ఓ చెంచు మహిళపై ఇద్దరు విచణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈశ్వరమ్మ, ఆమె భర్త ఈదన్న వ్యవసాయ భ�
Nagarkurnool | కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. పనికి రావట్లేదని చెప్పి ఓ మహిళ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పైశాచిక ఆనందం పొందారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చి�
RS Praveen Kumar | కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మిపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
Murder | బీఆర్ఎస్ నేత శ్రీధర్రెడ్డి దారుణ హత్యతో వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం ఉలిక్కిపడింది. మండలంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన రైతు శేఖర్రెడ్డి, యశోదమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. బొడ్డు శ్ర�
KTR | హత్యా రాజకీయాలు తెలంగాణకు మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగు నెలల కాలంలోనే ఇద్దరి హత్యలకు కారణమైన మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి స
KTR | కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శ్రీధర్ రెడ్డి మృతదేహానికి కేటీఆర్ నివ
Niranjan Reddy | కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మండల నాయకుడు శ్రీధర్ రెడ్డి (45) దారుణ హత్యకు గురికావడంపట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాం�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన నాయకుల, కార్యకర్తల ఆగడాలు మితీమిరిపోతున్నాయి. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య జనాలను బెదిరింపులకు గురి చేస్తున్నా�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓ మంత్రికి, కాంగ్రెస్ నేతలకు ఊహించని విధంగా నిరసన సెగ తగిలింది.
Jupally Krishna Rao | కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావుపై మహిళలు తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మంత్రిని మహిళలు నిలదీశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒక మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని పెద్దవాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరుల అండదండలు ఉన్నట్టు ప్రచారం జరుగుతు�
‘అసెంబ్లీ ఎన్నిలకు ముందు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాయమాటలు విని వారికి ఓటేసి గెలిపిస్తే మమ్మల్ని ఆగం చేసిండ్రు.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో ఇప్పుడు గోసపడుతున్నం.. ఎంపీ ఎన్నికలు వస్తుండటంతో మళ్�
ఈనెల 15నుంచి 21వ తేదీ వరకు సింగవట్నంలో లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలను ప�