సందేశ్ఖాలీ హింసను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ప్రధాని ఆరోపించినట్టు కాకుండా మహిళలకు బెంగాల్ ఎంతో సురక్షితమని దీదీ
దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ బుధవారం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రారంభించారు. కోల్కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్లో భాగంగా ఈ 4.8 కిలోమీటర్ల ఎస్ప్లనడే-హౌరా మై
Underwater Metro Train | పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.
Judge | కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ చెప్పినట్టుగానే తన పదవి నుంచి వైదొలిగారు. ప్రత్యక్ష రా జకీయాల్లో చేరబోతున్నానని ఇటీవల ప్రకటించిన ఆయన మంగళవారం త న పదవికి రాజీనామా చేశా�
భారతీయ నృత్య కళాకారుడిని అమెరికాలో కాల్చి చంపారు. బెంగాల్కు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అమర్నాథ్ ఘోష్ మంగళవారం మిస్సోరిలోని సెయింట్ లూయిస్లో ఈవెనింగ్ వాక్ చేస్తుండగా గుర్తు తెలియని వ్�
woman stabs live in partner | ఒక మహిళ తన కుమారుడి కళ్ల ముందే సహజీవనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి చంపింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె కుమారు�
ప్రముఖ బాలీవుడ్ నటుడు, భజాపా నేత మిథున్ చక్రవర్తి తీవ్ర ఆస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం ఆయనకు హటాత్తుగా కుడిచేయి, కుడికాలు బలహీనపడటంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను కోల్కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత�
Mithun Chakraborty | బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకొని తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.