Bangladesh MP: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్.. కోల్కతాలో అదృశ్యమయ్యారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన ఆయన వైద్య చికిత్స నిమిత్తం మే 12వ తేదీన ఆ నగరానికి వచ్చారు. అయితే అప్పటి నుంచి ఆ�
శ్రీ శారద మఠం, రామకృష్ణ శారద మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ(98) మంగళవారం కోల్కతాలో కన్నుమూశారు. వృదా ్ధప్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె ఇటీవలే దవాఖాన నుంచి డిశ్చార్చి అయ్యి శారదా మఠం ప్రధాన �
‘మాతంగీ కాళీ నిలయా.. చౌరంగీ రంగుల దునియా...’ అని కలకత్తా పురి వైభవాన్ని చాటిన వేటూరి పాటలో.. అక్కడి వీధి రుచుల ఘుమఘుమలు కనిపించవు. కానీ, ఈ కిటకిట నగరిలో వీధివీధికీ కరకరలాడే చిరుతిండి పలకరిస్తుంది.
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని (Cash For Query Case) టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) పై వచ్చిన ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు.
సందేశ్ఖాలీ హింసను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ప్రధాని ఆరోపించినట్టు కాకుండా మహిళలకు బెంగాల్ ఎంతో సురక్షితమని దీదీ
దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ బుధవారం పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రారంభించారు. కోల్కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్లో భాగంగా ఈ 4.8 కిలోమీటర్ల ఎస్ప్లనడే-హౌరా మై
Underwater Metro Train | పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు.