బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును గృహ నిర్భంధం (Harish Rao) చేశారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా హ
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకొనేందుకు అష్టకష్టాలు పడుతూ ఉంటే.. వచ్చే పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.84 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని ముఖ్యమంత్రి ర
కోకాపేటలో నిబంధనలను తుంగలో తొక్కుతూ.. నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. 250 గజాల స్థలంలో కేవలం జీ ప్లస్ 2 నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా..
కర్ణాటకలో తక్కువ ధరకు డీజిల్ను కొనుగోలు చేసి హైదరాబాద్లో అధిక ధరకు అమ్ముతున్న ముఠాను (Diesel Smuggling) పోలీసులు అరెస్టుచేశారు. కోకాపేటలో అక్రమంగా డీజిల్ను అమ్ముతున్న ఆరుగురిని సైబరాబాద్ ఎస్వోటీ అధికారులు �
హైదరాబాద్ విశ్వనగరం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.. పారిశ్రామిక, పర్యాటక, ఐటీ, వ్యవసాయం, సంక్షేమం, విద్య, వైద్యం వంటి ప్రాధాన్య రంగాలకు బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తున్నది.
హైదరాబాద్ మహా నగరంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కోకాపేట గత కొంత కాలంగా ‘టాక్ ఆఫ్ ది టౌన్'గా నిలుస్తున్నది. ఎకరం ధర వంద కోట్లకు పైగా పలకడం నగరంలోనే కాకుండా దేశ రియల్ ఎస్టేట్ రంగంలోనే కోకాపేటక�
కోకాపేట,బుద్వేల్ లేఅవుట్లలో ఆగస్టు 3,10 తేదీల్లో జరిగిన ఆన్లైన్ వేలం ద్వారా మొత్తం రూ.6945.33 కోట్లు హెచ్ఎండీఏకు వచ్చిందని అధికారులు తెలిపారు. కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో ఒక ఎకరానికి రూ. 100.75 కోట్ల మేర పల
Hyderabad | స్వరాష్ట్రంలో సరికొత్త నగరం ఆవిష్కృతమైంది. తొమ్మిదేండ్లుగా సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం ఉండటంతో ఐటీ కారిడార్లో ఆకాశమే హద్దుగా అభివృద్ధి పరుగులు పెడుతున్నది. మాదాపూర్-రాయదుర్గం ప్రాం
కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన రెండెకరాల స్థలంలో ఈ నెల 11న సగర లేదా ఉప్పర కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, పర్యాటక, ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీన�
Hyderabad | హైదరాబాద్లో అభివృద్ధి ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నదని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ అన్నారు. ఎత్తయిన భవనాల నిర్మాణంలో హైదరాబాద్ నగరం దేశంలోనే రెండో స్థానంలో ఉందని
హైదరాబాద్లోని కోకాపేట్లో ఆదివారం పెరిక ఆత్మగౌరవ భవన పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు ఆ సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, తలస�