Minister KTR : మైక్రోచిప్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాస్కామ్ ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్లోనే సృష్టించి�
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి హైదరాబాద్లో 100 శాతం సివరేజ్ ట్రీట్మెంట్ (Sewage Treatment) చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మురుగునీటిని శుద్ధిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రూ.3,866 కోట్లతో 31 మురుగ�
మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై (ORR) కొత్తగా మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానున్నది. నార్సింగి (Nursingi) వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్ను (Interchange) మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్�
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, నిర్మాణ పనులు పూర్తయిన చోట ఒక్కొక్కటిగ�
దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేస్తున్న భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM
పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్లూం, హ్యాం డ్లూం కార్పొరేష�
Padmashali Atma Gaurava Bhavan | స్వతంత్ర భారత చరిత్రలో వెనుకకునెట్టేయబడిన బీసీ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన కోకాపేట, ఉప్పల్ భగ�
మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ఏటేటా ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఐటీ కారిడార్ విస్తరించి ఉన్న ప్రాంతాల్లోని ఇంటర్చేంజ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్
మత మౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆ
రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తు కోతలు, నీటికొరత లాంటి సమస్యలెన్నో తెలంగాణను వెంటాడుతాయని అంతా భావించారని, కానీ సీఎం కేసీఆర్ చతురతతో, రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం ద్వారా అచిరకాలంలోనే వాటన్నింటినీ అధ
ఐటీ కారిడార్లోని కోకాపేట్లో (Kokapet) మరో ప్రతిష్ఠాత్మక కట్టడం రానున్నది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్-ISKCON) ఇక్కడ అత్యంత విశాలమైన ప్రాంగణంలో అతిపెద్ద ఆలయా�
ముస్లిం సోదరులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిరంతరం కృషి చే�
Hyderabad | దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహు ళ అంతస్థుల భవనం హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో ‘సాస్ క్రౌన్' ( SAS Crown ) పేరి ట 58 అంతస్థులు 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నార�
ఆర్టీసీ గ్రేట ర్ జోన్ అధికారులు ఆదాయం వచ్చే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐటీ సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు చాలా మంది ఉద్యోగులు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో క�