జనావాసాల మధ్యలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన బ్లాస్టింగ్ వ్యవహారంలో ప్రముఖ గోద్రెజ్ నిర్మాణ సంస్థ పై స్థానిక పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం నామనామత్రపు కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు స్థా
Hyderabad | నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట సోమవారం రాత్రి బాస్లింగ్ ఘటనతో ఉలిక్కిపడింది. కోకాపేట ప్రీమియర్ ఆసుపత్రి వెనకాల గోద్రెజ్ నిర్మాణ రంగ సంస్థకు సంబంధించిన ఓ భారీ వెంచర్ నిర్మాణ పనుల్లో భాగం�
హైదరాబాద్ కోకాపేటలోని దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం లీజును రద్దు చేయకపోతే ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, మాజీ ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం మూల్యం చెల్లించక తప్పదని కురుమ సంఘం రాష్ట్ర నాయకులు కర్రె వెంకటయ్య, మాద�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ హైదరాబాద్లోని హరీశ్రావు నివాసానికి వచ్చిన స్�
Sharada Peetham | కోకాపేట్లోని శ్రీశారదా పీఠం భూముల విషయంలో తప్పు జరిగిందని, కమ్యూనికేషన్ గ్యాప్తో జరిగిన ఈ విషయం తెలిసిన వెంటనే పొరపాటును సరిదిద్దుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్�
Harish Rao | కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీశ్రావు హుటాహుటిన
Allu Cinemas | ఇటీవలి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ముఖ్యంగా ఏషియన్ గ్రూప్స్తో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించడం ఒక ట్రెండ్గా మారింది. ఇప
కోకాపేటలో నకిలీ పట్టాలతో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గండిపేట రెవెన్యూ అధికారులు మంగళవారం నేలమట్టం చేశారు. ‘నకిలీపట్టాలతో మాయాజాలం’ పేరిట గత నెల జనవరి 4న ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’ లో ప్రచురితమైన కథనం�
సర్కారుకు హెచ్ఎండీఏ ప్రధాన వనరుగా మారింది, వేల కోట్లను భూముల వేలం ద్వారా తీసుకువచ్చి పెడుతోంది. ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలంతోనే దాదాపు రూ. 6438 కోట్లను తెచ్చింది. గతేడాది ఏడాదిలో జరిగిన వేలంలో 72 ఎకరా�
Hyderabad | సర్కారు స్థలాల్లో గుడిసెలు, చిన్న ఇళ్లు కట్టుకుని క్రమబద్దీకరించుకున్న వారి వివరాలను సేకరిస్తున్న అధికారులకు నకిలీపట్టాల బండారం బయటపడింది. పూర్తిగా విచారణ చేపట్టగా ఏకంగా అప్పటి జిల్లా కలెక్టర్ �
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో నిర్మిస్తున్న మున్నూరుకాపు ఆత్మగౌరవ భవనం పనులను మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి కమలాకర్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుటం పురుషోత్తమరావు, �