కొడంగల్ : సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆకర్శితులై పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే �
కొడంగల్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని, కరువు కాలంలో కూడా ప్రజా సంక్షేమానికి ఎటువంటి లోటు రాకుండా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివా�
బొంరాస్పేట : పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉండాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని దుద
బొంరాస్ పేట : టీకా తీసుకోవడంతోనే కరోనాను కట్టడి చేయొచ్చని డిప్యూటీ డీఎంహెచ్వోలు ధరణి, రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ను వారు పరిశీలించారు. అర�
కొడంగల్ : తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు 2022-23 విద్యా సంవత్సర ప్రవేశం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా
కొడంగల్ : మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, ఎంపీపీ మద్దప్ప దేశ్ముఖ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం�
కొడంగల్ : మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో పట్టణ ప్రగతి 14వ ఆర్థిక సంఘం మ్యాచింగ్ గ్రాంట్స్ నిధుల క్రింద సీసీ రోడ్లు నిర్మాణాలకు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వార్డుల వారీగా శుక్రవారం పనుల ప్రార
కొడంగల్ : అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేయూతనందించడంతో పాటు వేడుకను సంతోషంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సహాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మ�
బొంరాస్ పేట : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో 200మంది �
రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం ధర్నాలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కేంద్రం వైఖరిని నిరసిస్తూ చావు డప్పు కొట్టిన ఎమ్మెల్యే కొడంగల్ జోన్ బృందం : రాష్ట్రాలలో పండించిన ధాన్యాన్ని కేంద్ర
కొడంగల్ : ఎమ్మెల్యే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కొడంగల్లో టీఆర్ఎస్ అఖంఢ విజయం సాధించి మూడు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి నియోకవర్గ టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకం