కొడంగల్ : ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న ఢీ13 సీజన్లో మండలంలోని టేకల్కోడ్ గ్రామానికి చెందిన మహేశ్ కూతురు కావ్యశ్రీని శుక్రవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సన్మానించి అభినందించారు. ఢీ13 కింగ్స్
కొడంగల్ : అంతర్జాతీయ స్థాయి పరుగు పందెంలో మెరిసి గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శుక్రవారం సన్మానించి అభినందించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణానికి చ�
కొడంగల్ : వారం రోజుల క్రితం అదృశ్యమైన మహిళ పొలంలో శవమై కనిపించిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కావలి లక్ష్మి(40), వారం రోజుల క్రి
కొడంగల్ : పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి 45మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని అంగడిరాయిచూర్, రావులపల్లి గ్ర�
బొంరాస్ పేట: అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి యువకుడు మృతిచెందిన సంఘటన బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని దుద్యాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దుద్యాలకు చెందిన మొహ్మద్ మొయిజ�
కొడంగల్ : జిల్లా కేంద్రంలోని కోర్టుకు సంబంధించిన భూమిని పరిశీలించేందుకు వచ్చిన జైళ్లశాఖ డీఐజీ మురళీబాబు కొడంగల్ విచ్చేసి సబ్జైల్ను బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్�
కొడంగల్ : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చే దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు క
కొడంగల్ : ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా 29, 30వ తేదీల్లో రెండు రోజులు జరుగవని నోడల్ అధికారి శంకర్ తెలిపారు. ఎన్నికలకు గాను శు�
కొడంగల్ : అనారోగ్యం అందులో ఆర్థిక పరిస్థితులు తోడై మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని హస్నాబాద్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్, గ్రామస్తులు అందించిన వి�
కొడంగల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొడంగల్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎస్ఐ (ప్రోబిషనరి ఎస్ఐ) శైలజ కథనం ప్రకారం.. మండలంలోని నీటూరు గ్రామానికి చె�
కొడంగల్ : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలంగాణలోనే కని విని ఎరుగని విధంగా వినూత్న సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అందిస్తూ.. అందరినీ ఆదరిస్తున్నడని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం �
కొడంగల్ : పట్టణంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. నత్త నడకన కొనసాగుతున్న నిర్మాణపు పనులపై అదనపు కలెక్టర్ అసహనాన్