Kodangal | ‘ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూములిచ్చి మా బతుకులు ఆగం చేసుకోవాలా?’ అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ దుద్యాల మండలం పోలెపల్లి రైతులు ప్రశ్నించారు.
కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో �
ఎక్కడయినా సరే ఆయకట్టుకు అనుగుణంగా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ప్రతిపాదిస్తారు. అవసరమైతే కాస్త ఎక్కువగానే నీటిని డిమాండ్ చేస్తారు. కానీ, రేవంత్రెడ్డి సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, భీమా ప్ర
Protester | ఏడాదిలోగా రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు గుప్పించి మాటతప్పిన సీఎం రేవంత్రెడ్డిపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచ�
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్కు చెందిన ఓ రైతు వికారాబాద్ కలెక్టరేట్ ప్రధాన ద్వారానికి తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
సీఎం రేవంత్రెడ్డికి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే నిరసన సెగ తగిలింది. వైద్య, ఇతర కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహంతో ప్రజలు, జేఏసీ నేతలు సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వచ్ఛంద బంద్ పా�
Revanth Reddy | రాష్ట్రంలో త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఈ ఎన్నికల్లో ఎన్న�
సొంత నియోజకవర్గంలో ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాకిచ్చారు. కొడంగల్ (Kodangal) నుంచి విద్యా సంస్థల తరలింపునకు నిరసగా ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Kodangal Bandh) పాటిస్తున్నారు.
కొడంగల్కు మంజూరైన అభివృద్ధి పనులను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఊరుకోవద్దని.. సమిష్టిగా పోరాడుదామని కేడీపీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని చిట్లపల్లి, ఖాజాఅహ్మద్పల్లి గ్రామాల్లో కేడీపీ జ�
చెవిలో పూలు పెట్టుకొని కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కొడంగల్లో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కొడంగల్ తన స్వస్థలమని, రాజకీయంగా భవిష్యత్తున
కొడంగల్ అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలని, విద్యాలయాలను తరలించకుండా ఇక్కడే నిర్మించాలని కొడంగల్ అభివృద్ధి ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ) జేఏసీ నాయకులు సీఎం సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి
అభివృద్ధి పేరిట సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కొడంగల్ అభివృద్ధి ఐక్య కార్యాచరణ కమిటీ(కేడీపీ జేఏసీ) సభ్యులు మండిపడ్డారు. కొడంగల్కు మంజూరైన విద్యాలయాలను నియోజకవర్గంలోని ల�
Kodangal | దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడిన సంగతి తెలిసిందే. సీఎం కొడంగల్కు వస్తున్నారని చెప్పి.. గురువారం రాత్రి పరిగి - కొడంగల్ చౌరస�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను శాంతపరిచేందుకు పోలీసు ఉన్నతాధి
KTR | రేవంత్ రెడ్డి సోదరులంతా భూముల దందాలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఐదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. రూ. 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు�