KTR | రేవంత్ రెడ్డి సోదరులంతా భూముల దందాలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఐదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. రూ. 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు�
KTR | రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు.. కానీ కొడంగల్కు మాత్రం తిరుపతి రెడ్డినే సీఎం అన్నట్లు ఉందని కేటీఆర్ అన్నారు. వార్డు మెంబరు, సర్పంచ్, కౌన్సిలర్ కూడా కానీ తిరుపతి రెడ్డికి కలెక్టర్లు, ఎస్పీల�
KTR | రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలకు కోపం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకొని ఉన్నారని తెలిపారు.
‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... మీ ఇంటి ముందు బుల్డోజర్ ఆగుత ది... నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలు సా..? మా జోలికి వస్తే పుట్టగతులుండవు’ ఇదీ రాష్ట్రంలో సర్కార్ తప్పును నిలదీసిన ప్రజలకు ఎదురవుతున్న బెద�
పరిగి ప్రాంతంలో ఇటీవల కుక్కకాట్లు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. గత నెలలో 250 కుక్కకాటు కేసులు నమోదైనట్లు సమాచారం. అలాగే ఈ నెల ప్రారంభం నుంచి పక్షం రోజుల వ్యవధిలో 158 కుక్కకాటు కేసులు నమోదైనట్లు తెలిసింది.
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించేంత వరకు భూ సేకరణ చేపట్టవద్దని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు (KTR) కొడంగల్ నుంచి వచ్చిన గిరిజన సోదరీమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు, త�
Komatireddy Rajagopal Reddy | సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్కు రూ.5 వేల కోట్ల నిధులు తీసుకుపోయినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడంలేదని, పదవులు, నిధులు అన్నీ తీసుకుపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఎమ్�
సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితుల నిరసనలు మిన్నంటుతున్నాయి. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల నిరసనలతో జిల్లా అట్టుడుకుతున్నది.
ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ముదిరాజ్లను బీసీడీ నుంచి ఏగ్రూపులో చేరుస్తామని సీఎం హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు.
సీఎం రేవంత్రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి చూపలేదు. ఎప్సెట్ రెండో విడత కౌన�
కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో ఈ మధ్య దళితులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు డిమాండ్ చేశారు. దళితులపై దాడులు చేసిన అగ్రకుల పెత్తందార్లను వె
Narayanapeta | నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం కోసం మక్తల్ మండలం కచ్వార్ గ్రామం వద్ద రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పైపులు తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన కంపెనీకి ఇసుక తరలిస్తున్న టిప్పర్ దగ్ధమైంది.