చెవిలో పూలు పెట్టుకొని కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కొడంగల్లో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కొడంగల్ తన స్వస్థలమని, రాజకీయంగా భవిష్యత్తున
కొడంగల్ అభివృద్ధిపై స్పష్టత ఇవ్వాలని, విద్యాలయాలను తరలించకుండా ఇక్కడే నిర్మించాలని కొడంగల్ అభివృద్ధి ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ) జేఏసీ నాయకులు సీఎం సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి
అభివృద్ధి పేరిట సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కొడంగల్ అభివృద్ధి ఐక్య కార్యాచరణ కమిటీ(కేడీపీ జేఏసీ) సభ్యులు మండిపడ్డారు. కొడంగల్కు మంజూరైన విద్యాలయాలను నియోజకవర్గంలోని ల�
Kodangal | దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడిన సంగతి తెలిసిందే. సీఎం కొడంగల్కు వస్తున్నారని చెప్పి.. గురువారం రాత్రి పరిగి - కొడంగల్ చౌరస�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను శాంతపరిచేందుకు పోలీసు ఉన్నతాధి
KTR | రేవంత్ రెడ్డి సోదరులంతా భూముల దందాలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఐదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. రూ. 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు�
KTR | రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు.. కానీ కొడంగల్కు మాత్రం తిరుపతి రెడ్డినే సీఎం అన్నట్లు ఉందని కేటీఆర్ అన్నారు. వార్డు మెంబరు, సర్పంచ్, కౌన్సిలర్ కూడా కానీ తిరుపతి రెడ్డికి కలెక్టర్లు, ఎస్పీల�
KTR | రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలకు కోపం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన్ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకొని ఉన్నారని తెలిపారు.
‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... మీ ఇంటి ముందు బుల్డోజర్ ఆగుత ది... నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలు సా..? మా జోలికి వస్తే పుట్టగతులుండవు’ ఇదీ రాష్ట్రంలో సర్కార్ తప్పును నిలదీసిన ప్రజలకు ఎదురవుతున్న బెద�
పరిగి ప్రాంతంలో ఇటీవల కుక్కకాట్లు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. గత నెలలో 250 కుక్కకాటు కేసులు నమోదైనట్లు సమాచారం. అలాగే ఈ నెల ప్రారంభం నుంచి పక్షం రోజుల వ్యవధిలో 158 కుక్కకాటు కేసులు నమోదైనట్లు తెలిసింది.
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించేంత వరకు భూ సేకరణ చేపట్టవద్దని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు (KTR) కొడంగల్ నుంచి వచ్చిన గిరిజన సోదరీమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు, త�
Komatireddy Rajagopal Reddy | సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్కు రూ.5 వేల కోట్ల నిధులు తీసుకుపోయినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడంలేదని, పదవులు, నిధులు అన్నీ తీసుకుపోతున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఎమ్�