Hakimpetనేను తలుచుకొంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ నా ఇంటి ముందు క్యూ కడుతారు. రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో టిఫిన్ చేసే సత్తా నాలో ఉన్నది’ - ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు ‘బిగ్బ్రదర్స్' అం
Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
Revanth Reddy | అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతుల జీవితాలను ఆగంచేస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా లాక్కొంటూ భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న గి
Kodangal lift irrigation | మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో (ఎంఎన్కేఎల్ఐఎస్) ప్రభుత్వ భూసేకరణలో ప్రక్రియలో భారీగా అవినీతి రాజ్యమేలుతున్నది. భూములకు నష్టపరిహారం పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఫలహారం ల�
స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా పెండ్లయిన జం టలకు చెల్లని కల్యాణక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం విమర్శలకు దారితీసింది. చెక్కు లు అందుకున్న లబ్ధిదారులు సంబురం నుంచి తే�
సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి పేరుతో కొడంగల్ను విధ్వంసం చేయాలని చూస్తున్నారని.. ఒక్క రోడ్డు వేస్తేనే అభివృద్ధి కాదని..ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని స్థానికులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్�
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సంబంధించిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే ఉపాధి కోసం నగరబాట పట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
2034 వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు.
‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్త�
Kodangal Big Brother | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ‘ముఖ్యనేత’ పీఠంపై కూర్చున్నారు. ఆయనకు ఐదుగురు సోదరులు. వాళ్లెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. చట్ట సభల్లో సభ్యులు కూడా కాదు. పోనీ ఐఏఎస్లో, ఐపీఎస్లో కాదు.