కొడంగల్లో రేవంత్రెడ్డి రాజ్యాంగం నడుస్తున్నదని, ఎటువంటి అధికారాలు లేని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు కొమ్ముకాస్తూ.. అధికారిక లాంఛనాలతో స్వాగతాలు పలుకుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న హిందూ స్మశాన వాటికను పరిరక్షించాలని ఊట్కూరు (Utkoor) వాసులు డిమండ్ చేశారు. ఈమేరకు నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల ఆధ్వ�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో అంతా ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి మాటే చెల్లుబాటు అవుతున్నది. ప్రొటోకాల్కు మంగళం పాడుతూ అన్నీ తానై అన్నట్టుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. �
Kodangal | కొడంగల్, జూన్ 17: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొడంగల్ ఎంఈవో రాంరెడ్డి తెలిపారు.
Kodangal | బాలికల విద్య దేశానికి ఎంతో వెలుగును అందిస్తుందని కొడంగల్ మండల విద్యాధికారి రాంరెడ్డి తెలిపారు. మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలిక విద్యపై అవగాహ�
ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పురపాలక పరిపాలన కమిషనర్, సీడీఎంఏ డైరెక్టర్ టీకే. శ్రీదేవి తెలిపారు. స్టిక్ వాడకం వల్ల పర్యావరణాన్ని �
Kodangal | సీఎం రేవంత్ రెడ్డికి కొడంగల్ నియోజకవర్గంలో షాక్ తగిలింది. దుద్యాల మండలం కుదురుమళ్ల గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర�
TGTWREIS | రంగారెడ్డి - హైదరాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నందు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Kodangal | రెండు వారాల కంటే అధికంగా దగ్గు తో పాటు బరువు తగ్గిన సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ వో, టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యా�
రంగారెడ్డి-హైదరాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు (Gurukula Admissions) అవకాశం ఉన్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు.
Rehabilitation | ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వం నుంచి పునరాశ్రయ ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్డీవో రామచందర్ నాయక్ అన్నారు.
భక్తిశ్రద్ధలతో గత 88 వారాలుగా హిందూ వాహిని సభ్యులతో పాటు స్థానిక భక్తులు కొడంగల్ శివారులోని శ్రీ సిద్ధినాం ఆంజనేయ స్వామి దేవాలయం లో ప్రతి శనివారం సామూహిక హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పారాయణం దిగ్విజయంగా నిర్వ�