వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివని, ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదన
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓపెన్ ఛాలేంజ్ విసిరారు. తనను గుడివాడలో ఓడించడం కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలవ�
ఇటీవలి పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ కావడం పట్ల మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపితే వారంతా నారా లోకేవ్, పవన్ కల్యాణ్ మాదిరి
జగన్ బతికున్నంత కాలం ఆయనే ఏపీకి సీఎంగా ఉండాలని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. సీఎం జగన్ కోసం పేదలందరూ ఒకే వేదికపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక�
2024లో జరుగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ తాడేపల్లిలోకి క్యాంపు క
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ స్థాపించి 40 సంవత్సరాలు గడించిందని, ఇప్పుడు చంద్రబాబును వెన్నుపోట�
ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మార్కుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎలా మార్కులు వేయించుకోవాలో తనకు తెలుసన్నారు. తనకు మంత్ర�
చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. నువ్వు, నీ సీఎం జగన్లే 420 లు, అలాంటిది చంద్రబాబును...
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. పచ్చ మీడియా ఎంత చేసినా చంద్రబాబు మరోసారి సీఎం కావడం కల్ల, ఇది రాసి పెట్టుకోండి అని...