IND vs ENG | ఈనెల 23 నుంచి భారత్–ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్టు జరగాల్సి ఉంది. అయితే నాలుగో టెస్టులో భారత జట్టులో పలు మార్పులు జరిగే అవకాశముంది.
IND vs ENG 3rd Test : తొలి రెండుటెస్టుల్లో భారీ స్కోర్ చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ(105 నాటౌట్ 162 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో టెస్టులో సెంచరీ సాధించాడు. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ శ
భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్కు రాజ్కోట్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన మూడు మ్యాచ్లు కీలకంగా మారనున్నాయి.
ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Sarfaraz Khan: తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. మిగిలిన టెస్టుల నుంచి తప్పుకోగా హైదరాబాద్, వైజాగ్ టెస్టులలో విఫలమైన శ్రేయస్ అయ్యర్ను సెలక్టర్లు కారణం చెప్పకుండానే పక్కనబెట్టారు. కెఎల్ రాహుల్తో పాటు రవ�
దేశవాళీల్లో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు భారత జట్టు నుంచి పిలుపు వచ్చింది. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో జరగనున్న రెండో టెస్టు కోసం సెలెక్షన్ కమిటీ సర్ఫరాజ్ను ఎంపిక చేసింది.
IND vs ENG 1st Test: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు ముగ్గురు సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. 92 ఏండ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరుగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
బంతితో ఇంగ్లండ్ కట్టిపడేసిన టీమ్ఇండియా.. బ్యాట్తో దుమ్మురేపింది. ప్రత్యర్థి ప్లేయర్లు క్రీజులో నిలబడేందుకే ఇబ్బంది పడ్డ ఉప్పల్ పిచ్పై భారత ఆటగాళ్లు యధేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఇంగ్లండ్త�
IND vs ENG 1st Test: టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్థ సెంచరీతో రాణించడంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జడేజాతో పాటు శ్రీకర్ భరత్లు రాణించా
IND vs ENG 1st Test: తన కెరీర్లో 50వ టెస్టు ఆడుతున్న రాహుల్.. 14 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (80) సైతం సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.