Kite festival | సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇళ్ల ముంగిట పెద్దపెద్ద ముగ్గులు, గంగెడ్ల కోలాహలం, కోడి పందాలు, ఎడ్ల పందాలు మాత్రమే కాదు. పతంగులు కూడా ప్రత్యేకం. సంక్రాంతి పండుగకు ముందు, వెనుక కలిపి దాదాపు నెల రోజులపాటు ప�
Manja | సంక్రాంతి పండుగకు రెండు నెలల ముందే కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి మొదటి వారం నుంచే కైట్స్ ఎగరేస్తుంటారు. ఈ పతంగులను ఎగురవేసేందుకు మాంజా విన�
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ సోమవారం ముగిసింది. ఈ మూడు రోజుల్లో నగర నలుమూలలకు �
China Manja | చైనా మాంజా పక్షుల ప్రాణాలను బలి తీసుకుంది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే ఒక్క ముంబైలో 1,000 పక్షులు చనిపోయాయి. మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి.
Thalasani Srinivas Yadav | మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు. ఆదివారం సంక్రాంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా(People's Plaza)లో కైట్ ఫ�
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పతంగులు, మిఠాయిల పండుగ (కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్)ను మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివ
Harish Rao | రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటేనే పతంగులు ఎగురవేస్తారని, ఆ పతంగులకు దారం ఆధారమైతే, పిల్లలకు తల్లిదం
సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ కైట్ ఫెస్టివల్లో 16 దేశాల నుంచి 40 మంది కైట్ ప్లేయర్స్ పాల్గొననున్నారు. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించే ఈ కైట్ ఫెస్టివల్లో 15 వరకు గాలిప
Kite Festival | ఈ నెల 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్న కైట్ అండ్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. సచివాలయంలో వివిధ దేశాలు, రాష్ట్రాలకు �
Kite festival | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గుజరాత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ మొదలైంది. ఏటా జనవరి 7న గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నిర్వహించ�
Talasani Srinivas yadav | రాష్ట్ర ప్రజలందరికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి అంటే పాడి పంటలతో రైతన్న సంతోషంగా ఉండే సమయమని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీనగర్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ను ఘనంగా జరుపుకొన్నారు.