బాలికను కిడ్నాప్ చేసి, వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడు కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్బజార్ ఏపీసీ శంకర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి వివరాలను వెల్లడిం
Woman fakes kidnapping | ఒక యువతి కిడ్నాప్ డ్రామా ఆడింది. కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బంధించారని ఆరోపించింది. చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలు తండ్రి మొబైల్కు పంపింది. విడిపించేందుకు రూ.30 లక్షలు డిమాం�
అమెరికాలో హైదరాబాద్ యువకుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. నాచారంకు చెందిన సలీం కుమారుడు అబ్దుల్ మహమ్మద్(25) ఓహియోలోని క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు.
టీవీ చానల్ యాంకర్పై మోజు పెంచుకొని, ఓ మహిళ అతడిని కిడ్నాప్ చేయించిన ఘటన కలకలం రేపింది. వారి చెరనుంచి బయటపడిన యాంకర్ ఫిర్యాదుతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో ఆడవేషంలో జీపీ కార్యదర్శి తిరుగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లి గ్రా
పోలీసుల అదుపులో చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా ఉన్నదంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ఖమ్మం వన్టౌన్ సీఐ ఉదయ్కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని ముఠాలు చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నాయని, ఆ మ�
నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్లో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమంగా దొరికాడు. మోర్తా డ్ మండల కేంద్రం శివారులోని డంపింగ్ యార్డు వద్ద ఏడాది బాబు బుధవారం దొరికాడు. పారిశుద్ధ్య కార్మికుడు దుర్గయ్యకు పాలెం �
నిజామాబాద్ జిల్లాలో చిన్నారుల వరుస కిడ్నాప్లు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు రోజుల్లోనే మూడు ప్రాంతాల్లో పిల్లలు అపహరణకు గురయ్యారు. ఇందులో ఇద్దరు పిల్లలను పోలీసులు తల్లిదండ�
జిల్లా కేంద్రంలోని మాలపల్లికి చెందిన బాలుడి కిడ్నాప్ ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఆర్మూర్లో చోటు చేసుకున్నది. ఆర్మూర్ బస్టాండ్లో ఓ మహిళ బాలుడిని అపహరించేందుకు యత్నించగా.. గుర్తించిన ప్రయాణికులు సదరు
ఆర్థిక లావాదేవీల విషయంలో ముగ్గురితో కలిసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి సీఐ స్థాయి అధికారి చితకబాదాడు. ఈ ఘటనపై అతను గతంలో పని చేసిన ఠాణాలోనే కేసు నమోదైంది. చిక్కడపల్లి పోలీసులు, బాధితుడి వి�